జిల్లా వార్తలు

గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి …

ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప …

ధర్మమే గెలిచింది : బత్తి జగపతి

మెదక్‌, జూన్‌ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ బత్తి జగపతి …

ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే పతనం తప్పదు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని …

సిపిఐ మహాసభలను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలోని బెల్లపల్లి పట్టణంలో జరిగే పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ శాసనసభ పక్ష …

17న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని పోలిస్‌ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్‌ శాఖ అధికారులు …

ప్రత్యేక విజిలెన్స్‌ ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

23, 24 తేదీల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ …

వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత …

కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో …