జిల్లా వార్తలు

ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ …

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం …

కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.

సుష్మాస్వరాజ్‌కు మన్మోహన్‌ ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారికంగ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జిని ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జి అభ్యర్థిత్వనికి మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు …

పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఉన్నికల ఫలితాల గూర్చి చర్చించడానాకి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అందుబాటులో ఉన్న …

విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.

జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: వైకాపా అదిణస్త్రథ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్‌ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.

మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్‌ గల్లంతు

ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్‌ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది.

రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ఖరారు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై ఉత్కంఠ నేడు తేలింది యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జి  పేరును ప్రతిపాదించిన సోనియా ఈ నెల 24న ఆర్థికమంత్రి పదవికి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మామడ, నిర్మల్‌ మంచిర్యాల ప్రధాన రహదారిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. లారీ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్డరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నిర్మల్‌కు …