జిల్లా వార్తలు

తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చు

హైదరాబాద్‌:వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు,రాయలసీమలో జల్లులు కురిసే ఆవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా …

భారీ లాభాల్లో స్టాక్‌మారెట్లు

ముంబయి:స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా నిప్టీ 70 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

ఓయా హస్టల్‌లో విద్యార్థులకు ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదనాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయ అదికారులు ఈరోజు ఓయా హస్టల్‌ లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు.మహిళా హస్టళ్లలో కరెంటు,నీటి వసతిని ఓయా సిబ్బంది తొలగించారు.

నేడు ఎంసెట్‌ ర్యాంకులు

హైదరాబాద్‌:ఎంసెట్‌-2012 ర్యాంకులను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేయనున్నారు.మార్కులతో సహ ర్యాంకులను ప్రకటించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ రమణరావు …

రోశయ్య వ్యక్తిగతంగా హాజరుకావల్సీన అవసరంలేదు

హైదరాబాద్‌: తమిళనాడు గవర్నర్‌ రోశయ్య ఆంద్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపనలు ఎదుర్కోంటున్న రోశయ్యకు హైకోర్టులో ఉరట లభించింది. రోశయ్య వ్యక్తిగతంగా …

1న ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌కు రాక

హైదరాబాద్‌:యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే నెల ఒకటిన హైదరాబాద్‌ రానున్నారు.ఇక్కడి జూబ్లీహల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,కాంగ్రెస్‌ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం …

రాయల తెలంగాణను అంగీకరించేది లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాల రాసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని, కాంగ్రెస్‌ మరోసారి రాయల తెలంగాణ పేరుతో అన్యాయం చేసే కుట్ర చేస్తుందని ఎట్టి పరిస్థీతుల్లోను …

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. రామడుగు మండలం వెలచాలకు …

చైనాలో పేలిన ఇంధన ట్యాంకర్‌…20 మంది మృతి

బీజింగ్‌: దక్షిణ చైనాలోని గాంజ్యువా పట్టణంలో ఇంధనంతో కూడిన ఓ ట్రక్కు పేలడంతో 20 మంది మృతి చెందారు. చైనా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ తెలిపిన వివరాల …

కాశ్మీర్‌లో కొనసాగుతున్న సమ్మె

శ్రీనగర్‌:జమ్మూకాశ్మీర్‌ ఐదో రోజూ సమ్మె కొనసాగుతుంది.200 ఏళ్ల నాటి దస్తగిర్‌ దర్గా అగ్నిప్రమాదం నేపధ్యంలో గ్రాడ్‌ ముఫ్తీ సమ్మెకు పిలుపునిచ్చింది.ఐదు రోజులుగా సమ్మె కొనసాగుతుండడంతో కాశ్మీర్‌లోయలోని ప్రజలు …

తాజావార్తలు