జిల్లా వార్తలు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు …

సరస్వతీ విద్యాలయంలో వందశాతం ఉత్తీర్ణత

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 8 (జనంసాక్షి): పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యాలయంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రధమస్థానంలో నక్కల రవళి, ద్వితియ స్థానంలో కూకట్లరవళి వీరిని ప్రధానోపాధ్యాయులు సబ్బని …

రైతులను పట్టించుకొని అధికారులు

కాల్వశ్రీరాంపూర్‌ ,జూన్‌ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్‌,టీడీపీ,కాంగ్రేస్‌,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో …

ఫిర్యాదుల పరిష్కారానికి తేదీల ఖరారు

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం తేదీలను జిల్లా కలెక్టర్‌ అశోక్‌ …

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):   సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28వ త ేదీన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం …

అధిక దిగుబడుల కోసం కొత్త పథకం

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు పంట …

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం …

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ …

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో …

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ …