జిల్లా వార్తలు

సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ …

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ …

తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్‌, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా …

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు …

నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన

నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతోపాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.

మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

అదిలాబాద్‌ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్‌ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 …

హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిపై స్థంభించిన రాకపొకలు

జహీరాబాద్‌రూరల్‌:జహీరాబాద్‌ మండలం హుగ్గెళ్లి గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహరదారిపై గల కల్వర్టును హైదరాబాద్‌వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.లారీ డ్రైవర్‌లు తీవ్రంగా …

అక్రమంగ ఇసుక తరలిస్తున్న 6వాహనాలను పట్లుకున్న రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: భద్రాచలం మండల కేంద్రంలోని కొల్లుగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్లుకున్నారు. యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు భద్రచలం …

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులు

హైదరాబాద్‌: బాబూ జగ్జీవన్‌రామ్‌ 26వ వర్థంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించాయి. బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి సికింద్రాబాద్‌ ఎంపీ అంజయ్‌కుమార్‌ యాదవ్‌, నగర డిప్యూటి …

లారీని ఢీకొన్న కారు

శ్రీకాకుళం:జిల్లాలో ఈరోజు జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం దేవాది వద్ద ఈ దుర్ఘటన జరిగింది.రోడ్డుపక్క ఆగిఉన్న …