జిల్లా వార్తలు

మరో 48 గంటల్లో వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో …

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ …

ఇండ్లు కాలిన కుటుంబాలకు ఆర్థిక సాయం

కొత్తగూడలో శుక్రవారం ఇండ్లు కాలిన గట్టి నాగేశ్వరరావు, వజ్ర రమేశ్‌ మల్లెల నర్సయ్య కుటుంబాలకు ఉపాధ్యాయ పరపతి సంఘం ఆద్వర్యంలో 2000 రూపాయల చోప్పున మూడు కుటుంబాలకు …

తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆత్మహత్య యత్నం

కరీంనగర్‌ జిల్లాకు చేందిన పర్స రాజేశ్‌ పరకాలలో  కేసిఆర్‌ బహిరంగసభకు వేళ్ళీ వచ్చి బస్‌స్టేషన్‌లో మెక్ష్మీంది పౌడర్‌ తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు. మంత్రులందరు రాజినామలు చేసి …

మహిళ మెడలో గొలుసు చోరీ

జగిత్యాల : జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో ఈరోజు ఉదయం కాలినడకన వెళ్తున్న చిట్టిమెళ్ల లక్ష్మి అనే మహిళ మెడలోనుంచి గుర్తులేని వ్యక్తులు  బైక్‌పైన వచ్చి  4 …

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

మెట్‌పల్లి : మెట్‌పల్లి మండలం రాంచంద్రం పేట గ్రామంలో ఓ కారు అర్థరాత్రి రెండుగంటల సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వెళ్లిపోయింది. విద్యుత్‌ తీగలు ఆరుబయట నిద్రిస్తున్న …

తండ్రిని చంపిన కొడుకు

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామనికి చెందిన తువ్వ గట్టయ్య ఆస్థి వివాదంలో తలదూర్చడాని తన తండ్రి తువ్వ బుచ్చెయ్యను శుక్రవారం అర్థరాత్రి గొడ్డలితో హత్య చేశాడు. స్థానిక …

కాలువను సందర్శించిన ఆర్డీఓ

మహదేవపూర్‌: చెరువు కింద కాలువలు సక్రమంగా నీరందడంలేదని రైతుల విజ్ఞప్తి మేరకు మంథని రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆయేషాఖాన్‌ పరీశీలించారు. ఆయకట్టు చివరి రైతులకు నీరందేలా చూడాలని …

విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు

వెల్గటూర్‌ : మండలంలో మారేడుపల్లిలో  గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి  లాటరీ ద్వారా  పంపిణీ చేయడాని నిరసిస్తూ   పత్తి విత్తనాల  పంపిణీని బహిష్కరించారు.

హైదరాబాద్‌ చేరుకున్న సుష్మస్వరాజ్‌

పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.