జిల్లా వార్తలు

చెట్టును ఢీ కారు కొని ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

నర్సింహులపేట,మే26(జనంసాక్షి) : మండలంలోని బీరుశెట్టిగూడెం శివారు పంతులు తండా వద్ద కారు అదుపు తప్పిన చెట్టును ఢీ కొని ఒక్కరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు …

వడదెబ్బతో ఇద్దరి మృతి

సుల్తానాబాద్‌,మే26(జనంసాక్షి): మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన నిట్టూరి అంజయ్య(38)సం,లు అనే వ్యక్తి శనివారం ఇందిరానగర్‌లోని తుమ్మచెట్ల వద్ద వడదెబ్బ తాకి మృతిచెందాడు.మృతునికి భార్య పద్మ కుమా రుడు ప్రశాంత్‌,రమ్మ …

పురుగుల మందు తాగి మహిళ మృతి

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): మండలంలోని బోజన్నపేట గ్రామానికి చెందిన బాలసాని ఎల్లమ్మ(55)సం,,శుక్రవారం సాయంత్రం పురుగుల మంద తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈమేకు గతసంవత్సరం నుంచి కడుపునొప్పి బాధతో మందులు వాడుతున్నది.గత పది …

ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

జగిత్యాల టౌÛన్‌,మే26(జనంసాక్షి) : జగిత్యాల పట్టణ గాంధీనగర్‌ కు చెందిన బొక్కెన రాజమ్మ ప్రసవం కోసం స్తానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం చేరి బాబుకు జన్మనిచ్చిం …

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందాలి..

వేములవాడ రూరల్‌, మే26 (జనంసాక్షి): రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రి య ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగిం చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవ …

మృతుని కుటుంబానికి బీమా సహాయం

పవర్‌హౌస్‌కాలనీ, మే 26, (జనంసాక్షి): ఇటీవల అనారోగ్యం కారణంగా మృతిచెందిన తన్నీరు శ్రీనివాస్‌ భార్య శ్యామలకు అభయజీవన్‌ ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ రూ.లక్షను రమేష్‌నగర్‌కు చెందిన ఆంధ్రాబ్యాంకు బ్రాంచి …

సాక్షిపై సీబీఐ దాడులు..పత్రికా స్వేచ్ఛకకు విఘాతమే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

హుస్నాబాద్‌,మే26(జనంసాక్షి) : వైఎస్‌ జగన్‌ పై ఉన్న కోపాన్ని పత్రిక పై చూపిస్తూ సీబీఐ చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వానిది పత్రికా స్వేఛ్చకు విఘాతం కలిగించే చర్య …

ఈ మట్టికుప్పను తొలగించేదెప్పుడో?

హుస్నాబాద్‌ (జనంసాక్షి): నగరంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిలువ ఉంచిన మట్టి కుప్ప వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చౌరస్తాలోని రోడ్డు మరమ్మత్తు పనుల -లో …

యోగా గురువుకి సన్మానం

హుజూరాబాద్‌ (జనంసాక్షి): హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన యోగా గురువు బుచ్చినాయుడుని వాకర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసం దర్బంగా అసోషియేషన్‌ అధ్యక్షుడు నాంపల్లి సమ్మయ్య …

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం …