జిల్లా వార్తలు

భారతి ఆక్సా ప్రీమియం రూ.892కోట్లకు పెంపు

హైదరాబాద్‌:శరవేగంతో వృద్ది చెందుతున్న భారతి ఆక్సా కంపెనీ స్థూల రిటైసస్‌ ప్రీమియం 60శాతం వృద్ధితో రూ.892కోట్లకు పెంచుకున్నట్లు సంస్థ సీఈఓ అమరనాథ్‌ వెల్లడించారు.దక్షిణాది దేశాల్లొ బీమా విభాగంలో …

ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా …

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు మోడికల్‌ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వారిక …

విజయసాయి రెడ్డి కేసు విచారణ 9కి వాయిదా

హైదరాబాద్‌: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్‌పై నిర్ణయాన్ని నాంపల్లి  సీబీఐ కోర్టు  ఈ నెల 9కి వాయిదా వేసింది.

రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్‌

హైదరాబాద్‌:శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు …

శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర …

ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో …

ఎయిర్‌ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

ఢిల్లీ:ఎయిర్‌ ఇండియా ఫైలట్లు తాము 58 రోజులుగా చేస్తున్న సమ్మె తక్షణమే విరమిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్లుకు తెలిపారు.ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఫైలట్ల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని న్యాయస్థానానికి …

అప్పుల బాధతో మనస్తాపనికి గురై భార్యభర్తలు ఆత్మహత్య

కాకినాడ: రామన్న పేటకు చెందిన భార్యభర్తలు ఆత్మహత్మ చేసుకున్నారు. మల్లిశెట్టి శ్రీనివాస్‌(40) భార్య నాగరత్నం(35) అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఇంటి దగ్గరి ఐదుసంవత్సరాల కుమారుడితో సహ …