జిల్లా వార్తలు

28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక …

తెలంగాణ మేదరి విద్యార్థి సంక్షేమ సంఘం – రాష్ట్ర అధ్యక్షునిగా మహేశ్‌

చొప్పదండి,మే 26 : తెలంగాణ మేదరి (మహేంద్ర) విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మొలుమూరి మహేశ్‌ నియామకమయ్యారు. తన నియామకానికి …

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

కరీంనగర్‌, మే 26 : నేషనల్‌ గ్రీన్‌కోర్‌, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్‌ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. …

‘కొండగట్టు’ పవిత్రత కాపాడాలి

కరీంనగర్‌, మే 26 : ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పవిత్రను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఈ మేరకు వారు …

వాహనాలను శుభ్రపరుస్తూ బిల్లింగ్‌ కార్మికుల నిరసన

కరీంనగర్‌, మే 26 : విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన …

చీటకొడూరులో నేడు దుర్గమ్మ పండుగ

జనగామ 25 మే, (జనంసాక్షి) : మండలంలోని చీటకొడూరు గ్రామంలో శనివారం, ఆదివారంల్లో దుర్గమ్మ పండుగ భోనాలు జరుగుతాయని తాజా మాజీ ఎంపీటీసీ గాఢిపెల్లి ప్రేమలతా రెడ్డి, …

డిస్మిస్‌కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

భూపాలపల్లి, మే 21, (జనంసాక్షి) : వివిధ కారణాల చేత ఉద్యోగాలు కోల్పోయి నడిరోడ్డున పడి అవస్థలు పడుతున్న డిస్మిస్‌ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని …

సామాన్యలపై పెను భారం

తొర్రూరు, మే25(జనం సాక్షి) :తకేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను ఇప్పట్టికే 12 సార్లు పెంచి సామాన్యులపై పెను భారం మోపుతుందని వైఎస్సార్‌ సీపీ నాయకులు నాల్లం శ్రీనివాస్‌ …

సింగరేణి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం. రామారావు …

ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : నర్సంపేట మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎస్సెసి వార్షీక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. …