జిల్లా వార్తలు
విజయసాయి రెడ్డి కేసు విచారణ 9కి వాయిదా
హైదరాబాద్: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్పై నిర్ణయాన్ని నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.
శ్రీసాయి డెవలపర్స్పై ఫిర్యాదు
హైదరాబాద్: శ్రీసాయి డెవలపర్స్ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు