జిల్లా వార్తలు

సురేఖ గెలుపు తథ్యం

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికొండా సురేఖ గెలుపు తథ్యమని ఖనిజాభివృద్ధి శాఖమాజీ డైరెక్టర్‌ నాడెం శాంతికుమార్‌ స్పష్టం చేశారు. …

విచారణ పేరుతో వేధించడం తగదు

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ విచారణపేరుతో వేధించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేటపట్టణ కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. …

‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …

విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి

కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్‌ సూచించారు. శనివారం మం డలంలోని …

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఏఐటీయూసీ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర …

పేద విద్యార్థిని అభినందించిన టుటౌన్‌ సీ.ఐ

యైటింక్లయిన్‌ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్‌ సిఐ ప్రకాష్‌ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్‌ ఆవరణలో …

వ్యాపారి అరెస్ట్‌

జ్యోతినగర్‌, మే 26, (జనం సాక్షి): దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి …

వ్యవసాయాధికారుల విస్త్రత తనిఖీలు

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని …

షార్ట్‌ సర్య్కూట్‌‌తో ఇల్లు దగ్ధం- భారీ నష్టం

చందుర్తి,మే26(జనంసాక్షి): చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి …

హై స్కూల్‌లో చోరి

నర్సింహులపేట,మే26(జనం సాక్షి) : నర్సింహులపేట మండంలోని కుమ్మరికుంట్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడారని ఎస్సై వినయ్‌ కుమార్‌ తెలిపారు. …