ముఖ్యాంశాలు

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

పరిగి బీజేపీ ఇన్చార్జి  మిట్ట పరమేశ్వర్ రెడ్డి దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పరిగి బీజేపీ ఇన్చార్జి  …

బిత్తిరి సత్తి తో దోమ సర్పంచ్ రాజిరెడ్డీ 

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) దోమ మాజీ జడ్పీటీసీ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య కుమారుడు శివ పెళ్ళికి హాజరు అయినా కామిడి …

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం BMR.  

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని దోర్నాల్ పల్లి తండాకు చెందిన భీమ్ల నాయక్ మరణించడం జరిగింది ఈ విషయం తండా వాసుల ద్వార …

భక్తుల ఆరాధ్య దైవం.. ముత్యాల పోచమ్మ తల్లి..

– నేటి నుండి 3రోజుల పాటు వార్షికోత్సవం ఖానాపూర్ ఫిబ్రవరి 10(జనంసాక్షి): ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీ శ్రీముత్యాల పోచమ్మ ఆలయ 17వ వార్షికోత్సవం నేటి నుండి …

సువర్ణ అవకాశాన్ని   నిరుద్యోగ యువత  ఫిబ్రవరి 11 న జరిగే జాబ్   మేళా ను  సద్వినియోగం చేసుకోవాలి : హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందోజు  సత్యం చారి 

    ఎల్బీనగర్ (జనం సాక్షి )  ఫిబ్రవరి 11 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్ నందు జరిగే జాబ్ మేళాను …

ఎలక్ట్రిక్‌ వాహనాలకు కేంద్రంగా హైదరాబాద్‌

` రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈవీ కంపెనీల ఆసక్తి ` ఇది తొలి అడుగు మాత్రమే.. రానున్న రోజుల్లో ఈ రంగంలో మరింత అభివృద్ధి ` ఈ …

భాజపా దేశాన్ని అదోగతిపాలుచేసింది

` అన్నిరంగాల్లోనూ బీజేపీ వైఫల్యం ` సబ్‌ కా సాథ్‌ అంటూ టోపీ పెట్టారు ` నల్లధనం అరికట్టడంలోనూ విఫలం ` దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా …

పాత నగరం అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:మంత్రి కేటీఆర్‌ బృహత్‌ సంకల్పంతో ముందుకు వెళతాం పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి నగరం నలుదిశలా విస్తరించేలా ప్రణాళికలు ఉన్నస్థాయి సవిూక్షలో …

మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద..! – బెంబెలెత్తిపోతున్న పట్టణ ప్రజలు ప్రజలు

  జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకున్న దొంగలు …

పోతంగల్లో పివోటి 1977 చట్టానికి తూట్లు. పట్టి పట్టనట్టుగా వవహారిస్తున్న అధికారులు. అసైన్ భూములను ఆక్రమిస్తే ఆర్నెళ్ల జైలు శిక్ష.అయిన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం. జిల్లా కలెక్టర్ కు ప్రజా వాహిణి ద్వారా ఫిర్యాదు.

కోటగిరి ఫిబ్రవరి 7 జనం సాక్షి:-అసైన్డ్ భూములను ఎవరైనా ఆక్రమించిన, బదలాయించిన,కొనుగోలు చేసిన ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల జరిమానా లేదా రెండు …