చెన్నయ్ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న …
జీ20 శిఖరాగ్ర సభలో ప్రధాని లాస్ కాబోస, జూన్ 19: భారత్ ఆర్థికాభివృద్ధి 9 శాతానికి చేరుకునేందుకు ప్రభుత్వం అన్ని కఠిన చర్యలు తీసుకుంటుందని, వాటిలో రాయితీలు …
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో లగడపాటిని ఒక జోకర్గా ప్రజలు భావిస్తున్నారని టీిఆర్ఎస్ ఎల్పి ఉప నేత టి.హరీష్రావు అన్నారు. సోమవారంనాడు ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. …
హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి): రాష్ట్రంలో మద్యం సిండికేట్ల దందాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సోమవారం ప్రకటించింది. …
అమీర్పేట భూముల కేసులో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి): రాష్ట్ర రాజధాని లో వివాదాస్పద అమీర్పేట భూ …
తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మరోసారి యూపీఏ సర్కార్కు ఝలక్ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న మమత యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకునే …