జాతీయం

అయోధ్య తీర్పు నేడే

ముందస్తుగా దేశమంతటా పటిష్ట భద్రతా చర్యలు దిల్లీ, నవంబర్ 8(జనంసాక్షి): కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదు అయోధ్య భూ వివాదంపై నేడే తుది తీర్పు …

పాక్‌ కాల్పులు : భారత జవాను మృతి

శ్రీనగర్‌,నవంబర్‌8 (జనంసాక్షి) : పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌ ఫూంచ్‌ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్‌లో పాకిస్థాన్‌ రేంజర్లు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డారు. తెల్లవారుజామున 2:30 …

అయోధ్యలో భారీ బందోబస్తు : 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

లక్నో,నవంబర్‌8 (జనంసాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి ఉ బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీలోగా తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఉత్తర్‌ …

బీజేపీ ఉచ్చులో పడను: రజినీకాంత్‌

చెన్నై,నవంబర్‌8 (జనంసాక్షి) : బీజేపీతో రజినీకాంత్‌ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్‌ విూడియాలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రజినీకాంత్‌.. బీజేపీ ట్రాప్‌లో …

బాలచందర్‌ విగ్రహావిష్కరణలో రజనీకాంత్‌, కమల్‌

చెన్నై,నవంబర్‌8 (జనంసాక్షి) :   చెన్నైలోని రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీస్‌ పరిధిలో బాలచందర్‌ విగ్రహాన్ని కమల్‌, రజనీకాంత్‌ కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. రాజకీయాలలోకి …

ఎల్‌కే అద్వానీకి మోదీ జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,నవంబర్‌8 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీ 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి …

మూడు రోజుల్లో..  అయోధ్య తీర్పు!

– అప్రమత్తంగా ఉండాలని రాష్టాల్రకు కేంద్రం సూచన – సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం – యూపీలోని అయోధ్యకు 4వేల పారామిలిటరీ దళాలు – యూపీ సీఎస్‌, …

బంగారు గని కూలి 10 మంది మృతి

 కోనార్కా(గనియా),నవంబర్‌ 8 (జనం సాక్షి) : గనియా దేశంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది బంగారు గని కూలి 10 మంది చనిపోయారు. గనియా ఈశాన్య ప్రాంతంలోని …

కర్నాటకలో ప్రేమజంట హత్య!

బెంగళూరు,నవంబర్‌ 8  (జనం సాక్షి) : కర్నాటకలోని గడగ్‌ జిల్లాలో ప్రేమజంట హత్య కలకలం సృష్టించాయి. పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు తరువాత ప్రేమజంట గ్రామానికి వస్తే …

ఏపీ గవర్నర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ

విజయవాడ,నవంబర్‌ 8 (జనం సాక్షి) : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిని రాజ్‌భవన్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ …