జాతీయం

వివాదాస్పద స్థలం..  రామజన్మభూమిదే

– ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ – 2.77ఎకరాల భూమి న్యాస్‌కు అప్పగించాలని వెల్లడి – మందిర నిర్మాణానికి మూడునెలల్లో ట్రస్ట్‌ – అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి …

జార్ఖండ్‌ ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌

రాంచీ,నవంబర్‌9(జనం సాక్షి): వచ్చే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేశారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా- జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ …

జమ్మూకశ్మీర్‌లో 144 సెక్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

 శ్రీనగర్‌,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. ఇంటర్నెట్‌ …

నిఘా నీడలో సోషల్‌ విూడియా

లక్నో,నవంబర్‌9(జనం సాక్షి): వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ పోలీసులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై కన్నేసి ఉంచారు. సోషల్‌ విూడియా …

తీర్పులో కీలకంగా మారిన పురావస్తు శాఖ నివేదిక

న్యూఢిల్లీ,నవంబర్‌9 జనం సాక్షి : దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసు విషయంలో …

అమితాబ్‌కు అనారోగ్యం 

ఫిలిం ఫెస్టివల్‌కి దూరం కోల్‌కత్తా,నవంబర్‌9(జనం సాక్షి): బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన  నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన 25వ …

ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్‌ అనుకూలం

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి) : వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని ఆ పార్టీ అధికార …

రాహుల్, సోనియా,ప్రియాంకలకు ఎస్ పీజీ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్ 8(జనంసాక్షి): గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రత ఉపసం హరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. జడ్ ప్లస్ సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి …

సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

గవర్నర్‌కు లేఖ అందజేత ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భాజపా సీనియర్ మంత్రులతో కలిసి రాజ్ భవనకు …

ఇలాంటి వాళ్లతో పొత్తుపెట్టుకున్నామా..!

బీజేపీపై శిశసేన అసహనం ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్రలో కూటమితో కూడిన ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు భాజపా చేతుల్లోనే ఉందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. …