జాతీయం

తెలంగాణకు కేజ్రీవాల్‌ రూ.15కోట్ల సాయం

– రూ. 2కోట్ల సాయం ప్రకటించిన సీఎం మమతబెనర్జీ దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి):భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో అతలాకుతలమవుతోన్న హైదరాబాద్‌లో …

కేంద్రచట్టానికి ధీటుగాపంజాబ్‌లో నూతన వ్యవసాయ చట్టం

– అసెంబ్లీ ఆమోదం చండీగఢ్‌,అక్టోబరు 20(జనంసాక్షి): కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి దీటుగా …

కాళేశ్వరానికి.. అన్ని అనుమతులు తీసుకోండి

  – ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పు దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తెలిపింది.ప్రాజెక్టు పర్యావరణ …

పండుగున్నది.. పైలం

– కరోనా విస్తరించే అవకాశం – జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం దిల్లీ,అక్టోబరు 20(జనంసాక్షి): కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా …

వడ్డీ మాఫీ నిర్ణయంపై మరో వారం గడువు

వివరాలు సంపూర్ణంగా సమర్పించాలన్న సుప్రీం మరటోరియం కేసును 13కు వాయిదావేసిన న్యాయస్థానం న్యూఢిల్లీ,అక్టోబర్‌5(జ‌నంసాక్షి): మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయడంపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ మరో …

బయటపడ్డ కరోనా మరో కొత్త లక్షణం

  – వైరస్‌ వల్ల నొప్పి తెలియదు..! న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):కరోనావైరస్‌కు సంబంధించిన పరిశోధనల్లో రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వ్యక్తుల్లో లక్షణాలేవిూ కనిపించకపోవడానికి ఓ ప్రత్యేక …

నేడు భేటి కానున్న  జీఎస్టీ కౌన్సిల్‌?

న్యూఢిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి):నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం వాడీవేవీగా జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే …

ఆ మూడింటి వల్లే భారత్‌లో కరోనా మరణాలు తక్కువ

దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్‌), పరీక్షించడం (టెస్టింగ్‌), వైద్యం అందించడం (ట్రీట్‌మెంట్‌) వంటి వాటిని …

వచ్చే జులై నాటికి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌

– కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ వెల్లడి దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం …

చైనాకు పాక్‌ సాయం

పీఎల్‌ఏకు పాక్‌ సైనికుల శిక్షణ న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం …