జాతీయం

అయోధ్య తీర్పు నేపథ్యంలో హైఅలర్ట్

న్యూఢిల్లీ, నవంబర్ 7(జనంసాక్షి): దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చరిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో …

మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన

  రిసార్ట్ రాజకీయాలు షురూ అధికార పీఠంపై పట్టువీడని శివసేన మంబయిలోని హోటల్ కు శివసేన ఎమ్మెల్యేల తరలింపు • ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బీజేపీ ముంబయి,నవంబర్ 7(జనంసాక్షి): …

ఘోర రోడ్డు ప్రమాదాలు

వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి రాయ్‌పూర్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ):  ఛత్తీస్‌ఘడ్‌ దంతెవాడ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా …

బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదంతం

– విశ్వప్రయత్నాలు చేసినా కాపాడలేక పోయిన అధికారులు చెన్నై, అక్టోబర్‌29(జనం సాక్షి ) : తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్‌ కన్నుమూశాడు. అధికారులు నాలుగు …

పాక్‌పై భారత్‌ చేసిన ఫిర్యాదును తిరస్కరించిన ఐసీఏవో

న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జనం సాక్షి ) : ప్రధాని నరేంద్ర మోడీ విమానానికి పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ వాడుకునేందుకు ఆ దేశం అనుమతి ఇవ్వకపోవడంతో భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ …

చితిపై నుంచి శవం స్వాధీనం

పోస్ట్‌మార్టానికి పంపిన పోలీసులు లక్నో,అక్టోబర్‌28(జనం సాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. యువతిని చంపిన భర్త తదితరులు ఆమెను దహనం చేస్తుండగా పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.  …

రాజధాని ఢిల్లీలో తారాస్థాయికి కాలుష్యం

దీపావళి టపాసులతో కమ్మేసిన కాలుష్య మేఘం న్యూఢిల్లీ,అక్టోబర్‌28(జనం సాక్షి):  దీపావళి వేళ దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం …

హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం

కొలంబియా,అక్టోబర్‌28(జనం సాక్షి):   కొలంబియాలో హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాలన్‌ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన బెల్‌ 412 హెలికాప్టర్‌ కాసేపటికే అదృశ్యమైంది. …

ఢిల్లీలో పలు ప్రాంతాల్లో దీపావళి ప్రమాదాలు

200 ఘటనలకు సంబంధించి ఆరోపణలు న్యూఢిల్లీ,అక్టోబర్‌28 జనం సాక్షి  :  దేశరాజధాని ఢిల్లీలో దీపావళి వేళ సదర్‌ బజార్‌లోని ఒక దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ అగ్నిమాపక …

దీపావళి వేడుకల్లో పాల్గొన్న విరుష్క జంట

ముంబయి,అక్టోబర్‌28(జనం సాక్షి ): టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, ఆయన సతీమణి, ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన సాంప్రదాయ దుస్తులు …