జాతీయం

ప్రియాంకకు యూపీ బాధ్యతలు

– పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ దృష్టి – రాష్ట్రాల వారీగా ప్రక్షాళనకు నిర్ణయం లఖ్‌నవూ, జులై 15(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై …

18న బలపరీక్ష

– అసెంబ్లీలో ప్రకటించిన కర్ణాటక స్పీకర్‌ రమేష్‌కుమార్‌ – వెంటనే బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టిన బీజేపీ – సుప్రీంకోర్టు తీర్పు తరువాత నిర్వహిస్తామన్న స్పీకర్‌ – నేడు …

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో …

నీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

యెడ్యూరప్ప విమర్శలు బెంగళూరు,జూన్‌7(జ‌నంసాక్షి): తీవ్ర నీటి సంక్షోభంతో కర్ణాటక కొట్టుమిట్టాడుతుంటే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో అధికార జేడీయూ విఫలమైందని, సంక్షోభాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాజకీయ డ్రామాలు …

సంస్కృతం అధికారభాషగా ఆచరణ సాధ్యంకాదు 

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : భారతదేశంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనే వాదనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ …

విచారణకు హాజరైన ప్రజ్ఞా సింగ్‌!

ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఆమె ఈ వారంలో …

సోనియాగాంధీని కలిసిన కేంద్రమంత్రి

– లోక్‌సభ సమావేశాల గురించి చర్చ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : మరికొద్ది రోజుల్లో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ …

శశిథరూర్‌కి ఊరట!

– బెయిల్‌ మంజూరు చేసిన అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్టేట్ర్‌ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన …

పుల్వామాలో కాల్పులు

– నలుగురు ఉగ్రవాదులు హతం – వీరిలో ఒకరు మాజీ పోలీస్‌ అధికారి శ్రీనగర్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు …

నీతిఆయోగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి నేనురాను!

– ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి.. నీతి ఆయోగ్‌ను తెచ్చారు – నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవు – ప్రధానికి మూడు పేజీల లేఖను పంపిన పశ్చిమ …