జాతీయం

మరోమారు చందాకొచ్చర్‌ విచారణ

రంగం సిద్దం చేస్తున్న ఇడి ముంబై,జూన్‌7(జ‌నంసాక్షి):  ఐసీఐసీఐ బ్యాంక్‌ – వీడియోకాన్‌ మనీల్యాండరింగ్‌ కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విస్తృతం చేయనుంది. ఈ కేసులో ఐసీఐసీఐ …

దుమ్మురేపుతున్న తుఫాన్‌

యూపిలో 19మంది మృతి పలుచోట్ల మృత్యువాత పడ్డ పశువులు తక్షణ చర్యలకు సిఎం యోగి ఆదేశాలు లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టిస్తోంది. …

అప్పు రాబట్టుకునేందుకు రాక్షసకాండ

చిన్నారి కళ్లుపీకి, కాళ్లు నరికి చంపివేత రంగంలోకి దిగిన పోలీసులు..దుండుగుడి అరెస్ట్‌ లక్నో,జూన్‌7(జ‌నంసాక్షి): యూపిలోని అలీఘడ్ల్‌ఓ దారుణం జరగింది. తండ్రి అప్పుతీర్చలేదన్న కక్షతో ఓ ముష్కరుడు ఏకంగా …

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రాణాలు కోల్పోయిన 17మంది – మృతుల్లో 8మంది భారతీయులు – వెల్లడించిన దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ముబాయి, జూన్‌7(జ‌నంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని …

అసంఘటిత రంగాలకు అండగా కార్మిక శాఖ   

ప్రస్తుత చట్టాల్లో సవరణలతోనే సాధ్యం న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నంసాక్షి): అసంఘటిత కార్మికులకు సమగ్ర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తప్పనిసరని కార్మిక శాఖ భావిస్తోంది. అందుకువీలుగా ప్రస్తుత చట్టాల్లో సంస్కరణలు …

బిజెపి అధ్యక్షరేసులో రాంమాధవ్‌?

జెపినడ్డా, ప్రధాన్‌లతో పాటు పోటీలో మాధవ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా పేరు న్యూఢిల్లీ,మే30(జ‌నంసాక్షి): దేశంలో అధికారంలోకి రావడంలో రెండుసార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్‌ షా …

చిదంబరం, కార్తి చిదంబరానికి ఊరట!

– ఆగస్టు 1వరకు అరెస్టు నుంచి మినహాయింపు – తీర్పునిచ్చిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ, మే30(జ‌నంసాక్షి) : ఎయిర్‌సెట్‌ మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిందబరం, …

నిర్దోషిగా తేలే వరకు వస్తూనే ఉంటా

– ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన రాబర్ట్‌ వాద్రా న్యూఢిల్లీ, మే30(జ‌నంసాక్షి) : నిర్దోషిగా తేలేవరకు ఈడీసీ విచారణకు హాజరవుతానని, నిర్దోషిగా నిరూపించుకుంటానని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ …

యూపిలో పనిచేయని ప్రియాంకాస్త్రం

చేజారిన అమేథీ…ఫతేపూర్‌ సిక్రీలో రాజ్‌బబ్బర్‌ ఓటమి రాజీనామాకు సిద్దపడ్డ యూపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్నో, మే24(జ‌నంసాక్షి): యూపిలో అనూహ్యంగా ప్రచార రంగంలోకి దిగి, ఓ దశలో వారణాసిలో …

బెంగాల్‌లో ఆగని ఘర్షణలు

– అర్థరాత్రి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ – ఇద్దరి బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కోల్‌కత్తా, మే21(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మగిసినప్పటికీ బెంగాల్‌లో …