జాతీయం

అఖిలేశ్‌, ములాయంకు ఊరట

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో క్లీన్‌చిట్‌ – సుప్రింలో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రెండురోజుల్లో …

100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేం

– ఇలాంటి అర్థంలేని పిటిషన్‌ను మేం విచారించబోం – పిటీషన్‌ను కొట్టేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : 100శాతం వీవీప్యాట్లు లెక్కించేలా తీర్పు ఇవ్వమని సుప్రింకోర్టు స్పష్టం …

కాంగ్రెస్‌ ప్రభుత్వం..  మైనార్టీలో పడింది 

– బలనిరూపనకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించండి – మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌పటేల్‌కు బీజేపీ లేఖ న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే పక్షాలదే …

ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో..  రీపోలింగ్‌ నిర్వహించండి 

– ఈసీకి బీజేపీ ప్రతినిధుల బృందం వినతి న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి …

యురికి ప్రతీకారంగానే సర్జికల్‌ దాడులు చేశాం

– నార్తర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్‌లో సర్జికల్‌ దాడులు జరిగినట్లు భారత ఆర్మీ …

ప్రాంతీయ పార్టీలను..  గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం

– కర్ణాటక సీఎం కుమారస్వామి బెంగళూరు, మే20(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకి, మోదీకి పట్టం కట్టబోతున్నారంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేసిన వేళ… ఎగ్జిట్‌ …

కమల్‌ హాసన్‌కు..  మద్రాస్‌ హైకోర్టులో ఊరట

– ముందస్తు బెయిల్‌ మంజూరు చెన్నై, మే20(జ‌నంసాక్షి) : మద్రాస్‌ హైకోర్టులో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హసన్‌కు ఊరట లబించింది. నాథూరాం …

సుప్రీంను ఆశ్రయించిన కోల్‌కతా మాజీ పోలీస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : అరెస్టు నుంచి మరో ఏడు రోజుల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సోమవారం సుప్రీంకోర్టును …

ఎండాకాలంలో ఎన్నికల ప్రక్రియ లేకుండా చేయాలి

అభిప్రాయపడ్డ బీహార్‌ సిఎం నితీశ్‌ పట్నా,మే20(జ‌నంసాక్షి):  దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్‌ పక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అసహనం …

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తప్పు

గతంలోనూ ఇలాగే జరిగింది: బిజెడి భువనేశ్వర్‌,మే20(జ‌నంసాక్షి):  ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పు అని బీజూ జనతా దళ్‌(బీజేడీ) అధికార ప్రతినిధి సస్మిత్‌ పాత్రా స్పష్టం …