జాతీయం

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ: పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఐదో ఓవర్‌లో ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో రహానే (4) అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గంభీర్‌ …

ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలి : ఆర్కే సింగ్‌

న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం …

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, …

ఢిల్లీ అత్యాచార ఘటనపై ఈ – ఛార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై పోలీసులు ఈ-ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఘటనకు సంబంధించి పోలిసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో సహా అన్ని పత్రాలు తాను స్వీకరించినట్లు …

రాష్ట్రంలో కొత్తగా 11 జాతీయ రహదారులు

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. పదకొండు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ …

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ కీలక బృందం ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో భేటీ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, …

భారత్‌ పర్యటన రద్దు చేసుకున్న మియాందాద్‌

న్యూఢిల్లీ : పాక్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్‌ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్‌ వర్డల్‌ …

మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యతే : షిండే

న్యూఢిల్లీ : మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. మరింత మంది మహిళా రక్షకభటుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. …

డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల డీజీపీలతో కేంద్రహోంమంత్రి సుషీల్‌కుమార్‌షిండే సమావేశమయ్యారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారకేసుల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అత్యాచార కేసుల్లో కఠినశిక్షలు ఉండాలని డీజీపీలు షిండేకు …

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, బాధితుల పరిహారంపై …