జాతీయం

ఢిల్లీ అత్యాచార కేసులో నేడు చార్జిషీటు దాఖలు

ఢిల్లీ : వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో ఢిల్లీ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చార్జిషీటుదాఖలు చేయనున్నారు. వెయ్యి పేజీలున్న ఈ అభియోగపత్రాన్ని సాకేత్‌ …

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతా : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్‌ షూట్‌లోని బట్టల గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 …

నేడు భారత్‌- పాక్‌ రెండో వన్డే

కోల్‌కత : వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌ – పాకిస్తాన్‌లు ఈ రోజు ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా రెండో వన్డే అడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి …

అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

న్యూఢిల్లీ: మజ్లీన్‌ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీపై దేవరాజధాని పార్లమెంటరీ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు నమోయింది. ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభలో అక్బర్‌ చేసిన వ్యాఖ్యలు లౌకిక, …

రెండేళ్ల గరిష్టానికి స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: బుధవారం స్టాక్‌మార్కెట్‌ దూసుకుపోయింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 133,43 పాయింట్ల లాభంతో 19714,24 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 42.40 పాయింట్ల …

వాళ్ల తరపున మేం వాదించం : న్యాయవాదుల తిరస్కారం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై బస్సులో అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా హింసించి ఆమె మరణానికి కారకులైన ఆరుగురు వ్యక్తుల  తరపున న్యాయస్థానంలో తాము వాదించబోమని ఢిల్లీ న్యాయవాదులు స్పష్టంచేశారు. …

ఢిల్లీలో ‘విమెన్‌ డిగ్నిటీ మార్చ్‌’

న్యూఢిల్లీ : మహిళల హక్కులు, భద్రత కోరుతూ నేడు వందలాది జనం ఢిల్లీలో విమెన్‌ డిగ్నిట్‌ మార్చ్‌ నిర్వహించారు. ప్రగతిమైదాన్‌నుంచి బయల్దేరిన ఈ మార్చ్‌ ఇండియా గేట్‌ …

ఆమె పేరు పెడితే మాకు అభ్యంతరం లేదు : కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక నేరాల చట్టానికి సవరణలు చేసి ఢిల్లీ ఘటనలో మృతిచెందిన యువతి పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి శశిథరూర్‌ అభిప్రాయానికి ఆమె కుటుంబసభ్యుల …

6 వేల పాయింట్ల మార్కు దాటిన నిఫ్టీ

ముంబయి : ‘ఫిస్కల్‌ క్లిఫ్‌’ గండం నుంచి అమెరికా గట్టేక్కడం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో …

మోడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఏ మిశ్రా నియామకం సరైనదేనని కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర …