జాతీయం

కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు ఆదేశం

ఢిల్లీ : కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణంలో సురేశ్‌ కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కల్మాడీ, ఇతరులపై ఫిబ్రవరి 4లోగా అభియోగాలు నమోదు …

కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.

‘మైనర్‌’ నిందితుడికి గవ్‌చువ్‌గా శస్త్రచికిత్స

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో నాలుగు రోజుల  క్రితం ఒక మైనర్‌ బాలుడికి అపెండిసైటిన్‌ శస్త్రచికిత్స జరిగింది. నిదానంగా, ఎంతో సభ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడిని …

చెన్నై మెట్రో రైలు నిర్మాణంలో ప్రమాదం : ఒకరి మృతి

చెన్నై : చెన్నైలో మెట్రో రైలు నిర్మాణం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక శ్రామికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్‌ ధామన్‌ …

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే …

పాక్‌ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం : ఆంటోనీ

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారతీయ సైనికులకు క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ  మంత్రి …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.

ఈ శాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై …

డాల్ఫినేరియంలకు అనుమతులొద్దు : రాష్ట్రాలకు పర్యావరణ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ : వినోదం కోసమో, పరిశోధన కోసమో డాల్ఫిన్లను బంధించి ఉంచే డాల్ఫినే రియలంకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ రాష్ట్రాలను …