వార్తలు
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం
బెంగుళూర్ తిరుపతి జాతీయా రహదారిపై ములబాగిల్ వద్ద రహదారిపై వెళ్తున్న లారిని కారు ఢీ కొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
తాజావార్తలు
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- మరిన్ని వార్తలు




