హైదరాబాద్, జూన్ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని …
ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని …
హైదరాబాద్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ పేర్కొన్నారు. …
ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కరీంనగర్, జూన్ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో శాంతిభద్రత ల పరిరక్షణలో జిల్లా పోలీస్శాఖ సఫలీకృ …
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 …