వార్తలు
యడ్యూరప్పకు ముందస్తు బెయిల్ మంజురు
బెంగుళూర్:అక్రమాలు వీటికి సంబందించిన కేసుల్లో యడ్యూరప్ప అతని కుటుంబానికి ముందస్తు బెయిల్ కోర్టు మంజురు చేసింది.
ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.
రేపు ఢిల్లీకి కిరణ్, బోత్స
హైదరాబాద్: రేపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.
తాజావార్తలు
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- మరిన్ని వార్తలు