వార్తలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష
సచివాలయం(హైదరాబాద్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్కుమార్ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి
హైదరాబాద్ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.
తాజావార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
- జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- మరిన్ని వార్తలు



