సీమాంధ్ర

ఎంపి గోరంట్లపై వైసిపి నాన్చివేత ధోరణి

విచారణ జరపాలంటూ డిజిపికి వాసిరెడ్డి పద్మ లేఖ నిరసనగా మహిళా సంఘాల దిష్టిబొమ్మ దగ్ధం అమరావతి,అగస్టు6( జనం సాక్షి): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై చర్యలు తీసుకునే …

విశాఖలో మంకీపాక్స్‌ కలకలం

వైద్య విద్యార్థినికి వ్యాథి లక్షణాలు విశాఖపట్టణం,అగస్టు6( జనం సాక్షి): విశాఖకు చెందిన వైద్యవిద్యార్థిని మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో నగరంలో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖాధికారుతో పాటు జిల్లా …

ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది : చంద్రబాబు

అమరావతి: పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్లమంది పైనా పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల …

మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి-కలెక్టర్ శ్రీ హర్

రాజోలి ఆగస్టు 04(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా చేస్తున్న మన ఊరు మన బడి పనులను వేగంగా పూర్తి …

ఎపి హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ హరిచందన్‌ అమరావతి,ఆగస్టు4జనం సాక్షి(): ఏపీ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులుగా నియమితులైన అడుసుమల్లి …

అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరైన సిఎం

వధూవరులను ఆశీర్వించిన జగన్‌ అనకాపల్లి,ఆగస్టు4(జనం సాక్షి): అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వివాహ …

తనలాగే అంతా జైలుకు వెళ్లాలన్నదే జగన్‌ మనోగతం

అవినీతిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు లోకేశ్‌పై దుష్పాచ్రారం దారుణం: టిడిపి అమరావతి,ఆగస్టు4(జనం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్‌ జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని …

పూలమార్కెట్లకు శ్రావణ శోభ

విశాఖపట్టణం,ఆగస్ట్‌4(జనం సాక్షి ): పూలమార్కెట్లకు శ్రావణ శోభ వచ్చింది. ఆనందపురం మండలంలోని వేములవలస రోజువారీ పూలమార్కెట్‌కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు …

9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల,ఆగస్ట్‌4(జనం సాక్షి ):తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాలచెంత ఈనెల 9వ తేదీ ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా …

పద్మావతి సన్నిధిలో నేడు వరలక్ష్మీవ్రతం

తిరుపతి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 4న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో …