సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్షించుకొన్న భట్టి విక్రమార్క

 తిరుమల సీఎల్పీ నాయకులు  మల్లు భట్టి విక్రమార్క  చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న నాయకులు,వ్యక్తిగత సిబ్బంది మరియు భద్రతా సిబ్బందితో …

రాష్ట్రంలో రాక్షసపాలన

వైసిపికి బుద్ది చెప్పడం ఖాయమన్న జివి గుంటూరు,సెప్టెంబర్‌1 జనం సాక్షి   ªూష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి …

ఖరీఫ్‌ ఆశల గల్లంతుతో రైతుల్లో ఆందోళన

వర్షాభావంతో దిక్కు తోచని స్థితిలో రైతాంగం ఒంగోలు,సెప్టెంబర్‌1 జనం సాక్షి     ఖరీఫ్‌పై ఆశలు గల్లంతయినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపున రబీ కూడా రానే వస్తోంది. వర్షాలు …

య్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్‌ …

మరో ప్రయోగానికి రంగం సిద్ధం

24 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత పీఎస్‌ఎల్వీ సీ-57 (PSLV C-57) రాకెట్‌ నింగిలోకి తిరుపతి: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) దూసుకుపోతున్నది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపులో …

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో …

విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

విశాఖపట్నం: తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు …

తిరుపతిలో త్వరలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

తెలుగు భాషకు పట్టం కట్టిన మహోన్నత వ్యక్తి గిడుగు ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై …

నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

విజయవాడ, ఆగష్టు 30 (జనంసాక్షి : ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న …

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు, …