సీమాంధ్ర

12 వేల టన్నుల ఎరువులు అవసరం

కమిషనర్‌ను కోరిన జేడీ మురళీకృష్టారావు శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాకు 12 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎస్‌.మురళీకృష్ణారావు కమిషనర్‌ను …

వ్యవసాయాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రాంగాన్ని విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రైతు సమస్యలు …

జేసీఐ ఫెమీనాకు 5 లవార్డులు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజమండ్రిలో జూనియర్‌ ఛాంబర్‌ ఇంటన్నేషనల్‌ జోన్‌-5 నిర్వహించిన మిడ్‌కాన్‌ సదస్సులో ‘సరదాగా ఒక రోజు’ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ ఫెమీనాకు అయిదు …

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష

శ్రీకాకుళం, ఆగస్టు 2 : తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని, అప్పుడే పట్టిన బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి …

ఎక్సైజ్‌ ఏసీకి పదోన్నతి

శ్రీకాకుళం, ఆగస్టు 2 : ఎక్సైజ్‌ శాఖ సహాయ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణకు ఉప కమిషనర్‌గా పదోన్నతి లభించింది. విశాఖకు ఆయనను పదోన్నతిపై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు …

‘మనగుడి’ సంబరాలకు రూ. 5 లక్షల విడుదల

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాష్ట్ర దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ పూర్ణమి మనగుడి సంబరాలకు జిల్లాకు సంబంధించి రూ. 5 …

‘మనగుడి’ సంబరాలు ప్రారంభం

శ్రీకాకుళం, ఆగస్టు 2 : జిల్లాలో మనగుడి సంబరాలు ప్రారంభమయ్యాయి. మనగుడి పిలుస్తోంది పేరిట శ్రావణ పౌర్ణమి సంబరాలను జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోనూ ఎంపిక చేసిన …

స్వగృహ ఇళ్లను త్వరితగతిన అప్పగించాలి

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజీవ్‌ స్వగృహ ఇళ్లుకు పూర్తిగా చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ …

ఆక్టోబర్‌లో ఆంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు

కలెక్టర్‌ నీతూప్రసాద్‌ కాకినాడ,ఆగష్టు2,: అక్టోబరులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పేర్కొన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో …

‘తూర్పు’ గ్రీవెన్స్‌ సమస్యపై కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

సమస్యలపై అధికారుల శీతకన్ను కాకినాడ,ఆగష్టు2,: తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆస్తి తగాదాలు, వివిధ సమస్యలపై కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు వేలాది సంఖ్యలో …

తాజావార్తలు