సీమాంధ్ర

ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యాయత్నం

కడప, ఆగస్టు 2 : ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీస్‌ స్టేషన్‌ పై …

రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 2 : కంచికచర్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా వారిని విజయవాడకు …

ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ : ఇద్దరికి గాయాలు

విజయవాడ, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా కావలి వద్ద ఒక ట్రాక్టర్‌ను రైలింజన్‌ డీ కొన్న సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఫలితంగా విజయవాడ – చెన్నై …

రెండో రోజుకు చేరిన పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 2 : ఇంద్రకీలాదిపై కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారం నాటికి రెండోవ రోజుకు చేరుకున్నాయి. శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల …

డిఆర్‌ఎం ఆకస్మిక బదిలీ

విజయవాడ, ఆగస్టు 2 : విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ అనురాగ్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం అప్పటికప్పుడు రిలీవ్‌ …

బాబు వల్లనే కృష్ణా డెల్టా ఎడారి : జోగి రమేష్‌

విజయవాడ, ఆగస్టు 2: కృష్ణ డెల్టా బీడు అవుతున్నదంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, పెడన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. కృష్ణా …

ఉన్నమాటే చెప్పిన కెవిపి : ఎమ్మెల్యే విష్ణు

విజయవాడ, ఆగస్టు 2 : కాంగ్రెస్‌ ఎంపి కెవిపి రామచంద్రరావు, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది …

శ్రీవారిని దర్శించిన యూపి మాజీ సీఎం ఉమాభారతి

తిరుమల, ఆగస్టు 2 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం …

ఘనంగా ‘మనగుడి’ నిర్వహణ

తిరుమల, ఆగస్టు 2 : నందన నామా సంవత్సర శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 13,200 దేవాలయాల్లో దేవదాయ శాఖ, టిటిడి ఆధ్వర్యంలో ‘మనగుడి’ కార్యక్రమాన్ని అత్యంత …

ఘనంగా మనగుడి కార్యక్రమం

విజయనగరం, ఆగస్టు 2 : టిటిడి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్‌ వివేకానందా కాలనీలో వేంకటేశ్వర ధ్యానమందిరం నందు గురువారం నాడు పలు …

తాజావార్తలు