సీమాంధ్ర

సిమెంటు ధర తగ్గించాల్సిందే! సిమెంటు ధర తగ్గించాల్సిందే!

కడప, ఆగస్టు 3 : జిల్లాలో సిమెంటు ధరను తక్షణం తగ్గించకపోతే సిమెంటు రవాణా లారీలను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దనరెడ్డి ప్రకటించారు. సిమెంటు …

చంద్రబాబు ప్రకటనతో కాంగ్రెస్‌లో కలవరం

కడప, ఆగస్టు 3 : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పొద్దుటూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో …

ఆయనను బేషరతుగా విడుదల చేయాలి

కడప, ఆగస్టు 3 : రైతాంగ సమస్యలపై పోరాటం చేసే నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు రమేష్‌నాయుడు ప్రశ్నించారు. …

5న నష్టపరిహరం పంపిణీ

కడప, ఆగస్టు 3 : ఎపిఎండిసి డేంజరు జోన్‌ నిర్వాసితులకు ఈ నెల 5వ తేదీన నష్టపరిహారాన్ని పంపిణీ చేయనున్నట్టు మాజీ ఎంపి రామయ్య చెప్పారు. రాష్ట్ర …

13లోగా పరిష్కరించాలి

కడప, ఆగస్టు 3 : తెలుగుగంగ ముంపు బాధితుల సమస్యలను ఈ నెల 13వ తేదీలోగా పరిష్కరించకపోతే ఈ నెల 13న ఎస్‌పిబి రిజర్వాయర్‌లోకి బ్రహ్మంగారి మఠం …

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా …

కాకినాడ సెజ్‌లో ఇన్సాప్‌ ప్రతినిధి బృందం

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్‌ భూములను పరిశీలించటాని సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి …

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ …

ఘనంగా కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 1 : కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకానంతరం ఆలయంలోకి భక్తులకు అనుమతించారు. ప్రతి శ్రావణమాసంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను …

బెల్టు దుకాణాలపై మహిళల దాడి

విజయవాడ, ఆగస్టు 1 : మద్యం బెల్టుషాపులపై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. నందిగామ మండలం దామలూరు గ్రామంలో మంగళవారం మహిళలు …

తాజావార్తలు