సీమాంధ్ర

ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు

శ్రీకాకుళం, జూలై 28 : రైల్వే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని భువనేశ్వర్‌ డివిజన్‌ సీనియర్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎం.ఎన్‌.ఎస్‌.రే …

అధికారులు హామీతో రిలే దీక్ష విరమణ

శ్రీకాకుళం, జూలై 28:లక్ష్మిపేట దళితుల హత్యలకు సంబంధించిన ఘటనపై ఫాస్ట్‌ ట్రాప్‌ కోర్టు ఏర్పాటు కోసం గత రెండు రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు …

ఆధునాతన భవనంలోకి ఎస్పీ కార్యాలయం

శ్రీకాకుళం, జూలై 28 : ఆధునిక హంగులతో నిర్మించిన భవనంలోకి జిల్లా పోలీసు కార్యాలయం మారనుంది. మూడు కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. ప్రజలు …

గోదావరి ఉగ్రరూపం

4లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఏలూరు, జూలై 27 : మొన్నటి వరకు పడిపోయిన నీటి సామర్థ్యం నిల్వలతో కాళావీహీనంగా మారిన …

మహిళపై యాసిడ్‌తో దాడి..

విజయవాడ, జూలై 27 : అనుమానంతో భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. గన్నవరం మండలం, శీకవరం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. షాలినిపై ఆమె భర్త …

ఇంద్రకీలాద్రి కిటకిట

విజయవాడ, జూలై 27 : శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. రెండో శుక్రవారం..వరలక్ష్మివ్రతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. కనకదుర్గ …

ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

విజయవాడ, జూలై 27 : మసీదు సమీపంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్లిం సంఘాలు ఉయ్యూరులో రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర …

పోస్టాఫీసులో డబ్బు మాయం

విజయవాడ, జూలై 27 : అగీరిపల్లి హెడ్‌ పోస్టాఫీసులో చోరి జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. 27,000రూపాయలు అపహరణకు గురయ్యాయి. తపాల కార్యాలయం …

ఆర్‌ఐపై దాడికి యత్నం

విజయవాడ, జూలై 27 : కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి. అక్రమరవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ ఇన్ప్‌క్టర్‌పై అదే ట్రాక్టర్‌తో …

24గంటల్లో 5.9 మి.మీ. వర్షపాతం

ఏలూరు, జూలై 27 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24గంటల్లో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ …

తాజావార్తలు