సీమాంధ్ర

ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 27 : జిల్లాలో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. శుక్రవారం స్థానిక …

పంద్రాగస్టు వేడుకలపై సమీక్ష తిరుపతి

జూలై 27 : 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ …

7న జిల్లాకు చంద్రబాబు రాక

గుంటూరు, జూలై 27 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 7న రేపల్లే నియోజకవర్గంలో పర్యటిస్తారని తెదెపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. …

మహిళా శిశు సంక్షేమానికి కృషి

గుంటూరు, జూలై 27 : మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డులో మహిళా …

ప్రకటనలకే పరిమితమవుతున్న మంత్రి కన్నా

గుంటూరు, జూలై 27 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లాకు ఒరగబెట్టిందేమి లేదని స్థానిన శాసన సభ్యులు ధూళిపాళ్ళ నారేంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. …

పతకాలతో తిరిగి రండి కర్నూలు

జూలై 27 : ఒలింపిక్‌లో పతకాలు తేవాలని కోరుతూ క్రీడాకారులు శుక్రవారంనాడు ర్యాలీ నిర్వహించారు. లండన్‌లో శుక్రవారంనాడు ప్రారంభమైన 30వ ఒలింపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు పతకాలతో తిరిగి …

విషాదంలో ఉలిందకొండ

కర్నూలు, జూలై 27 : మాజీ మంత్రి, టీడీపీ నాయకులు బీవీ మోహన్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం ఉలిందకొండ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1982లో టీడీపీ …

భూ సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్‌ డిమాండు చేశారు. జిల్లాలో దళిత …

ఇద్దరు అరెస్టు

కడప, జూలై 27 :నగర శివార్లలోని ఒక చికెన్‌ సెంటరులో దోపిడీకి గురైన సొమ్ముతో పాటు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు కడప డిఎస్‌పి రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. కడప …

కోరిన వెంటనే సమాచారమివ్వండి

కడప, జూలై 27: గడువుతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని కోరిన వెంటనే కోరిన వారికి ఇవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ శ్రీరతన్‌ అన్నారు. సమాచార …

తాజావార్తలు