సీమాంధ్ర

నేడు ముగింపు ఉత్సవం

ఏలూరు, జూలై 27 : మహిళా శిశు చైతన్య వారోత్సవాల సందర్భంగా కోటరామచంద్రాపురం, కొత్తరాజానగరం గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశౄలలో ఈ నెల 28వ తేదీ …

విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ …

ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష : సీఎం

శ్రీకాకుళం, జూలై 27 : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం దారిద్య్రరేఖ నుంచి బయటపడి అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం …

ఇద్దరు దారుణహత్య

కర్నూలు జూలై 27 : నగర సమీపంలోని కార్బైట్‌ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్యాక్టరీ వద్దవున్న డాబాలో ఇద్దరు వ్యక్తులు భోజనం …

మోషెన్‌రాజు మనస్తాపం- దళితులలో అగ్రహం

ఏలూరు, జూలై 27 :జిల్లాకాంగ్రెస్‌ అధ్యక్షపదవిని సైతం వదులుకొని మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన మోషెన్‌రాజును జిల్లా పార్టీ కన్వీనర్‌ పదవినుంచి అర్థాంతరంగా …

వీధికెక్కిన విభేదాలువైయస్‌ఆర్‌సిపిలో ముసలం

జిల్లా కన్వీనర్‌గా మోషెన్‌రాజుకు ఉద్వాసన ఏలూరు, జూలై 27 : పశ్చిమగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు ఉప ఎన్నికల తర్వాత బజారునపడ్డాయి. జిల్లా పార్టీకి …

రోహిత్‌ తండ్రి ఎన్డీ తివారియే : హైకోర్టు

న్యూఢిల్లీ, జూలై 27 : రోహిత్‌ శేఖర్‌ తండ్రి ఎన్‌డి తివారీయేనని శుక్రవారం సాయంత్రం హైకోర్టు ఎన్‌డిఎ నివేదికను బహిర్గతం చేసింది. తనను ఎన్డీ తివారి కుమారుడిగా …

క్రీడా సంబరానికి సర్వం సిద్ధం

అలరించనున్న ఇళయరాజా, ఎఆర్‌ రహమాన్‌.. లండన్‌, జూలై 27: మరికొన్ని గంటల్లో క్రీడా సంబరం ఆరంభం కానున్నది. లండన్‌ ఒలింపిక్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ …

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు …

శ్రీకాకుళంలో సీఎంకు ఘన స్వాగతం

శ్రీకాకుళం, జూలై 27: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనుటకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి శ్రీకాకుళంలో ఘన స్వాగతం లభించింది. శువ్రారం ఉదయం ఆర్‌ అండ్‌ …

తాజావార్తలు