సీమాంధ్ర

జడ్పీ సభ్యులుగా జడ్పీటిసిలు ప్రమాణం

విజయనగరం,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); జడ్పీ సభ్యులుగా జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. 34 మంది సభ్యుల చేత కలెక్టర్‌ సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు …

డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారిన ఎపి: జివి

గుంటూరు,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ ఏపీని మాఫియా రాష్ట్రంలా తయారు …

ఎపిలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

తాజాగా మరో 1167 కరోనా కేసులు నమోదు అమరావతి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో కరోనా కేసులు శనివారం స్వల్పంగా …

కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాంట్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో …

అయ్యన్నపాత్రుడుపై ఎస్సీఎస్టీ కేసు

అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. గుంటూరుకు చెందిన న్యాయవాది వేముల …

ప్రభుత్వ ఆధీనంలోకి ఎయిడెడ్‌ విద్యాసంస్థలు

ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని హైకోర్టు వ్యాఖ్య అమరావతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల …

శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

సర్వదర్శనం టిక్కెట్ల నిలిపివేతపై ఆగ్రహం తిరుపతి,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాసంలో గురువరాం నుంచి ఉచిత దర్శనం టోకెట్ల జారీని …

దుగ్గిరాలలో కోరం లేకే వాయది: ఆళ్ల

గుంటూరు,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 8 మంది సభ్యులు హాజరయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విూడియాతో …

జబీనా కులధృవీకరణ పత్రం తిరస్కరణ

గుంటూరు,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : టీడీపీ ఎంపీటీసీ జబీనా కుల ధృవీకరణ పత్రం తిరస్కరణకు గురైంది. సోమవారం కుల ధృవీకరణ పత్రం కోసం జబీనా దరఖాస్తు చేసుకున్నారు. కాగా …

తెలంగాణ జలవిద్యుత్‌ ఉత్పత్తిపై ఎపి అభ్యంతరం

కెఆర్‌ఎంబికి లేఖ రాసిన ఎపి ప్రభుత్వం అమరావతి,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : తెలుగు రాష్టాల్ర మధ్య నీటి వివాదం ముదురుతోంది. కేఆర్‌ఎంబీకీ ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. …