సీమాంధ్ర

ఆశయాలకనుగుణంగా ప్రజాప్రతినిధులంతా పనిచేయండి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ,సెప్టెంబర్‌21  (జనంసాక్షి) జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు సీఎం జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని …

వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం

రెండేళ్లలో ఎగుమతుల్లో 19.43 శాతం వృద్ధి వాణిజ్యవేత్తలకు అవార్డుల బహుకరణ వాణిజ్య ఉత్సవం`2021’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ విజయవాడ,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం …

సీమ వెనకబాటుపై సర్వత్రా ఆందోళన

అగ్గి రాజేస్తున్న కడప ఉక్కుపై అలసత్వం కడప,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు …

జాబ్‌ క్యాలెండర్‌ అమలుకు ఆదిలోనే బ్రేక్‌

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత జూన్‌లో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలుకు ఆదిలోనే బ్రేక్‌ పడింది. ప్రకటిత జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం గ్రూపు-1, 2లలో 36 ఉద్యోగాల …

వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు

21మందికి నియామక పత్రాలు అందించిన కలెక్టర్‌ గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేస్తూ కోవిడ్‌ విధుల నిర్వహణలో, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన …

పారిశుద్య కార్మికులకు 5నెలలుగా జీతాలు లేవు

సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): మంగళగిరి ` తాడేపల్లి కార్పొరేషన్‌లో విలీనం చేసిన గ్రామాల్లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 5 నెలల పెండిరగ్‌ వేతనాలు చెల్లించాలని, …

ఎసిబి వలలో సర్వేయర్‌

11వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత విశాఖపట్టణం,అగస్టు26(జనంసాక్షి): పద్మనాభ మండల సర్వేయర్‌ ఉపేంద్ర ఏసీబీ వలకు చిక్కారు. రూ.11 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బ్రాందేయపురంలో …

తాగిన మైకంలో బాబయ్‌పై దాడి

బీరుసీసాతో పొడవడంతో మృతి ఒంగోలు,ఆగస్ట్‌26((జనంసాక్షి)): మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని …

మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ బాధ్యతలు స్వీకరించిన హేమమాలిని రెడ్డి

ఎపిలో మహిళలకు సిఎం పెద్దపీట: ధర్మాన కృష్ణప్రసాద్‌ గుంటూరు,అగస్టు25(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం …

తెలుగు రాష్టాల్ల్రో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం ప్రకాశంలో నలుగురు…విశాఖలో ఇద్దరు మృతి అనంతలో ఒకరు, మేడ్చెల్‌లో మరోకరు మృత్యువాత సూర్యాపేట జిల్లాలో బోల్తాపడ్డ కాకినాడ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ,ఆగస్ట్‌25(జనంసాక్షి): …