సీమాంధ్ర

అశ్లీల వీడియో కేసుల్లో ముగ్గురి అరెస్ట్‌

విూడియా సమావేశంలో ఎస్పీ వెంకట అప్పలనాయుడు తిరుపతి,అగస్టు25(జనంసాక్షి): సోషల్‌ విూడియాలో అసభ్యకరమైన చిన్నపిల్లల అశ్లీల వీడియోలను పోస్టు చేసిన కేసులో ముగ్గురిని సైబర్‌ పోలీసు లు అరెస్టు …

మరికాసేపట్లో పెళ్లి..అంతలోనే పెను విషాదం

పెళ్లికూతురును తీసుకుని వెళుతుండా ఘోరం బొలెరో వాహనం నుంచి జారిపడి నలుగురు దుర్మరణం ఒంగోలు,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆ ఇంట్లో కాసేపట్లో పెళ్లిభాజాలు మోగబోతున్నాయి. అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి వరుడు …

రమ్య హత్యపై తక్షణమే స్పందించిన ఎపి ప్రభుత్వం

వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన తీరు ప్రశంసనీయం బాధి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించింది జాతీయ ఎస్సీ కమిషన్‌ వెల్లడి గుంటూరు,అగస్టు23(జనంసాక్షి): రమ్య హత్య జరిగిన …

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచాం

7 లక్షలకు పైగా బాధితులకు రూ.666.84 కోట్లు జమ ప్రైవేట్‌ రంగంలో మోసపోయిన వారిని ఆదుకున్న ఘనత ఎపిదే గత ప్రభుత్వం సంస్థతో లాలూచీ పడి మోసం …

భారత మాత్ర విగ్రహాన్ని తొలగించడం దారుణం

తాలిబన్లను మించిన జగన్‌ పాలన గిరిజనులను దారుణంగా హింసించడం ఎక్కడి పాలన జగన్‌ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్‌ అమరావతి,అగస్టు24(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్‌ …

భార్య మరణం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

పిల్లలతో సహా తండ్రిని కాపాడిన స్థానికులు అనంతపురం,అగస్టు24(జనంసాక్షి): భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు …

దివంగత రమ్య ఇంటికి ఎస్సీ కమిషన్‌ రాక

బిజెపి నేతలు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు గుంటూరు,అగస్టు24(జనంసాక్షి): ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విచారణ నిమిత్తం రమ్య …

అగ్రిగోల్డ్‌ బాధితుల్లో పట్టరాని ఆనందం

ఖాతాల్లో డబ్బులు జమ అయినందకు సంతోషం సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు అమరావతి,అగస్టు24(జనంసాక్షి): అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హావిూలో భాగంగా ముఖ్యమంత్రి …

స్కూళ్లల్లో బయటపడుతున్న కరోనా కేసులు

ఆందోళనలో టీచర్లు, విద్యార్థులు తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన పాజిటివ్‌ విజయవాడ,అగస్టు23(జనంసాక్షి): ఎపిలో కరోనా మహమ్మారి పంజాని విసురుతుంది. ఇటీవల స్కూళ్లు తెరవడంతో విద్యార్థుల్లో కేసులు …

హనీ ట్రాప్‌ ముఠా అరెస్ట్‌

కర్నూలు,అగస్టు23(జనంసాక్షి): నగరంలో హనీ ట్రాప్‌ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు …