సీమాంధ్ర

ధర్మపథం కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం

అమరావతి,సెప్టెంబర్‌27(జనంసాక్షి)  : దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. …

యుద్దప్రాతిపదికన గులాబ్‌ సహాయక చర్యలు

మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలను …

గుంటూరు జడ్పీ ఎస్పీ కాదంటూ పిటిషన్‌

అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఎన్నికైన గుంటూరు జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ ఎపి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. క్రిస్టినా తప్పుడు ధృవ పత్రం సమర్పించారని …

ఎపిలో ప్రశాంతంగా బంద్‌

వర్షంలోనూ ఆగని నిరసనలు వామపక్షాల నిరసన ప్రదర్శనలు డిపోలకే పరిమితమైన బస్సులు విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు …

తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలు శ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు తుఫాన్‌ …

దోమల నిర్మూలనకు పూనుకోవాలి

ఏలూరు,సెప్టెంబర్‌27జనంసాక్షి: దోమలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ప్రయత్నం చేయాలని వైద్యాధికారులు పిలుపునిచ్చారు. దోమల నిర్మూలనతోనే విషజ్వరాలను దూరం చేసుకోగులుగుతామని అన్నారు. దోమలపై ప్రతి ఇంట్లో చర్చ …

హావిూల అమలులో బాబు విఫలం: రామకృష్ణ

విజయవాడ,సెప్టెంబర్‌27జనంసాక్షి  హావిూలపై సిం జగన్‌ మోసం చేస్తున్నారని,దీనిపై పోరాటం సాగించాల్సిందేనని సిపిఐ నేత రామకృష్ఱ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ …

నాడునేడు కింది స్కూళ్ల అభివృద్ధితో పాఠశాల స్థాయిలో మెరుగైన వసతులు

ఆంగ్ల మాధ్యమంతో పెరుగుతున్న ఆడ్మిషన్లు డిగ్రీ కాలేజీల్లోనూ ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం అమరావతి,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    ఎపిలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల్లో …

తీరం దాటిన ‘గులాబ్‌’` తెలంగాణలో భారీ వర్షాలు

` అప్రమత్తం చేసిన యంత్రాంగం శ్రీకాకుళం,సెప్టెంబరు 26(జనంసాక్షి): గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో …

రోజుకు 30వేలు కాదు..పదివేలే

దుర్గగుడి భక్తుల సంఖ్యను కుదించిన పాలకమండలి విజయవాడ,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  దుర్గగుడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వతేదీ వరకు దసరా ఉత్సవాలు …