హైదరాబాద్

అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు నిలువెత్తు రూపం రాఖీ పూర్ణిమ

శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకు, ఆత్మీయతకు, అనుబంధాలకు నిలువెత్తు ప్రతి రూపమే ఈ రాఖీ …

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న కర్ణ కంటి మంజులరెడ్డి

 హుస్నాబాద్ ఆగస్టు 12(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లోని గోదాంగడ్డ వద్ద రాఖీ పండుగను పురస్కరించుకొని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి  రక్షబంధన్ వేడుకకు హాజరై …

– పాత్రికేయులకు మహిళా ఎస్సై ఆత్మీయ పిలుపు

చండ్రుగొండ  జనం సాక్షి (ఆగస్టు 13)  : రక్షాబంధన్  విలువ తెలిసిన వారు రక్తసంబంధీకులకే రాఖీలు కట్టాలని  అనుకోరు. సోదర భావంతో మెలిగే  వారు ఎవరైనా  రాఖీలు …

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో “ఆజాది కి గౌరవ్ పాదయాత్ర”.

– వరద బాధిత మహిళలకు చీరల పంపిణి. బూర్గంపహాడ్ ఆగష్టు12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం ఏఐసీసీ, టిపిసిసి, మహిళా కాంగ్రెస్ …

*అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్!

*లింగంపేట్ లో ఘనంగా రాఖీ పండగ లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి) అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండగను శుక్రవారం లింగంపేట్  మండలంలోని వివిధ గ్రామాల్లో …

వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం పలికిన రాయికోడ్ మండల బిజెపి అధ్యక్షుడు

  రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12 రాయికోడ్  మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు గత 19 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా …

జిల్లాలో ఆనందోత్సాహాలతో రాఖీ పండుగ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి): రాఖీ పూర్ణిమ పండుగను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల తో ఘనంగా జరుపు కున్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామాల్లో ఆడపడుచులు …

ప్రభుత్వ విప్ రేగా ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు ..

కరకగూడెం,ఆగస్టు12(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ లోని తన స్వగ్రామమైన కుర్నవల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి …

అక్రమ సంబంధమే కారణం

మునుగోడు ఆగస్టు12(జనంసాక్షి): మండలంలోని సింగారం శివారులో ఈనెల 4వ తేదీన జరిగిన కాల్పుల ఘటన కేసును ఛేదించిన మునుగోడు పోలీసులు.స్థానిక ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల …

ఫ్రీడమ్ ర్యాలీని విజయవంతం చేయండి – టేకులపల్లి సిఐ ఆన్తోటి వెంకటేశ్వరరా

టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా శనివారం …