హైదరాబాద్

ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలి

;బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి  ఎల్బీ  నగర్ ( జననం సాక్షి )  ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని …

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాఖీ కట్టిన మహిళలు

రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అల్వాల్ సర్కిల్ అధ్యక్షురాలు జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలోమల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కు టిఆర్ఎస్ పార్టీ …

అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ …

మల్లాపూర్ వార్డు కార్యక్రమంలో ఘనంగా రాఖీ పండుగ

నాచారం(జనంసాక్షి):   మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్లు చింతపల్లి ఆండాలు , బూరుగు సుశీల, ఎం.డి పర్వీన్, ఎం.డి  రహేనా స్థానిక …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

మానవపాడు, ఆగస్టు 12(జనం సాక్షి):  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు   అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ కార్యాలయంలోని …

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి) ఆత్మకూర్ జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా గారు మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు …

ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టిన ,మహిళలు విద్యార్థులు

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారం,మల్దకల్ మండల కేంద్రంలో …

ఆర్థిక సాయం అందించిన ఎస్సై రాజ్ కుమార్

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): కల్తీ దిలీప్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మరణించడం తో వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …

జాతీయ సమైక్యతా రక్షాబంధన్ ను జరిపిన మండల నాయకులు , అధికారులు

  రుద్రూర్ (జనంసాక్షి): అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ప్రతి ఏటా ప్రతీ ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిపి సుజాత …

రైతులకు రుణాలు మంజూరు చేసి అండగా నిలవండి.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి) బ్యాంకు అధికారులు రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసి అండగా నిలవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం …