హైదరాబాద్

మాజీ ముఖ్యమంత్రి మనవడు పురూరవ రెడ్డి జన్మదిన వేడుకలు.

    సికింద్రాబాద్   ( జనం సాక్షి )  :    మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్న రెడ్డి    మనుమడు   మర్రి పురూరవ రెడ్డి జన్మదినం …

చట్టానికి అందరూ సమానులే

.. బచ్చన్నపేట నూతన ఎస్సై నవీన్ కుమార్ బచ్చన్నపేట ఆగస్టు 12 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ నవీన్ కుమార్ …

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఝరాసంగం  ఆగస్టు 12 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఝరాసంగం  ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం, ఆస్పత్రి వైద్యాధికారి మజీద్, సిబ్బంది అధ్వర్యంలో మండలంలో …

వరద బాధితులకు విరాళం అందజేసిన జీఈఎఫ్‌ ఇండియా

ఖైరతాబాద్ : ఆగస్టు 12 (జనం సాక్షి)  ఫ్రీడమ్‌ ఆయిల్‌ తయారీ దారు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీఈఎఫ్‌ ఇండియా) తమ సీఎస్‌ఆర్‌ …

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – మథర్ థెరిస్సా మండల మహిళా సమైఖ్య వారి ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.

తొరూరు 12 ఆగస్టు (జనంసాక్షి)    మండలంలోని సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయం నందు గల విద్యార్థులకు మహిళల ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా …

సంగారెడ్డి విఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా;

స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఆజాదిక గౌరవ యాత్ర రెండో రోజు కొనసాగింది ఇందులో భాగంగా సదాశివపేట మండల …

ఆర్థిక సాయం అందించిన ఎస్సై రాజ్ కుమార్

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): కల్తీ  దిలీప్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మరణించడం తో వారి  తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …

సమూహిక రక్షాబంధన్ కార్యక్రమం

ఆళ్లపల్లి ఆగష్టు12(జనం సాక్షి)  ఆళ్ళపల్లి మండల అధికారులు తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మందా మంగమ్మ, ఎస్సై పి.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక రక్షాబంధన్ కార్యక్రమం …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల ఆగస్టు 12 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థినిల మధ్యలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో  భాగంగా జాతీయ …

జోగులంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి స్వాతంత్ర గౌరవ పాదయాత్ర

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గౌరవ స్వతంత్ర పాదయాత్ర 4వ రోజు శుక్రవారం ధరూరు నుంచి బురేడిపల్లి,బిజ్వారం మధ్యాహ్నం చేరుకొని.వాల్మీకి …