హైదరాబాద్

ఘనంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావదినోత్సవ కార్యక్రమం

 ఎల్బీ నగర్  ( జనం  సాక్షి ) మాజీ పార్లమెంట్  సభ్యులు , మాజీ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ చెగొండి హరిరామ జోగయ్య   గారు నాయకత్వం …

3 వ రోజుకు చేరిన కాంగ్రేస్ పాద యాత్ర

మహాదేవపూర్. ఆగస్ట్11 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండలంలోని ఎడపల్లి గ్రామం నుండి  3 వ రోజు పాద యాత్ర ప్రారంభిస్తు .75వ స్వాతంత్ర్య ఉత్స‌వాల  సంద‌ర్భంగా ఏఐసీసీ పిలుపు …

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవరణ పథకాలను పంపిణీ చేసిన ఆలయ అధికారులు

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 11 అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లోని75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవములలో భాగంగా  కమిషనర్ దేవాదాయ …

. మన జెండా ఎగురంగా.. మనసంతా మరువంగా..

  రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 11.(జనం సాక్షి.) భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారి సంఘం చేస్తున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం …

పాల డైరీ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఫోటో: డైరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య. బెల్లంపల్లి, ఆగస్టు11, (జనంసాక్షి) బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆరిజిన్ డైరీ …

ఘనంగా ఫ్రీడం రన్ విజయవంతం

జాతీయ స్ఫూర్తిని నింపేల ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ వందలాదిగా పాల్గొన్న మండల వాసులు   జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 11: స్వాతంత్ర్యo వచ్చి …

నల్ల బెల్లం వ్యాపారి పై పిడి యాక్ట్ కేసు నమోదు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు 11(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండ కు చెందిన నల్ల బెల్లం వ్యాపారి పై పిడి యాక్ట్ కేసు నమోదు చేసి …

ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

కురవి ఆగస్టు 10  (జనం సాక్షి న్యూస్ ) 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని కురివి మండలం మొగిలిచర్ల గ్రామం లో సర్పంచ్ …

2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన

– ఎస్సై లావుడ్యా నరేష్ – సర్పంచ్ శ్యామల రంగమ్మ కురివి ఆగస్టు-11 (జనం సాక్షి న్యూస్) 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు భాగంగా కురవి …

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు భావితరాలకు చాటి చెప్పాలి

త్యాగమూర్తుల పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం; మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ ఆగస్టు 11 ( జనంసాక్షి ) స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను …