హైదరాబాద్

రూ.29-30వేల మధ్య పసిడి ధర!

హైదరాబాద్‌, జూలై 11 : పసిడి ధర 29-30 వేల రూపాయల మధ్య ఉంటోంది. పెళ్లిళ్లు లేకపోయినా ధర పైపైకి ఎదుగుతు ఉండడం పట్ల మధ్యతరగతి ప్రజలు …

గొంతుకోసి..సొమ్ము అపహరణ

హైదరాబాద్‌, జూలై 11 : పాట్నీ సెంటరులో ఓ దారుణం చోటు చేసుకుంది. 2 వేల రూపాయల కోసం ఒక యువకుడి గొంతుకోసి దోచుకుపోయిన వైనం పాట్నీ …

కెపిహెచ్‌బిలో దోపిడీ!

హైదరాబాద్‌, జూలై 11 : కెపిహెచ్‌బిలో దోపిడి జరిగింది. ఎల్‌ఐజిలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం దొంగలు ప్రవేశించి ఇంటి యజమానురాలిని బాత్‌రూములో బంధించారు. ఇంటిలోని బీరువాను …

బేబీ కేర్‌ సెంటర్ల లైసెన్సింగ్‌పై..

హైదరాబాద్‌, జూలై 11 : బేబీకేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ బేబీ కేర్‌ …

14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ …

త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో …

నానిపై టీడీపీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. …

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా …

సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి …

డీఎస్సీ వాయిదా వేసే ప్రసక్తేలేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన …

తాజావార్తలు