Sports

టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి …

కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి …

PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు …

Ms Dhoni Birthday- Virat Kohli: నా అన్నయ్య.. నీలాంటి నాయకుడు ఎవరూ లేరు: కోహ్లి భావోద్వేగ నోట్‌

‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన నీకు ధన్యవాదాలు. నువ్వు నాకు అన్నయ్యగా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం …

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు …

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది …

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు. * ఎస్ ఐ కృష్ణప్రసాద్.  చిట్యాల2( జనం సాక్షి)   మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని …

లియాండర్‌ పేస్‌పై గృహహింస కేసు

దోషిగా తేల్చిన ముంబై కోర్టు ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి …

బూమ్రాను ఆడిరచడం అవసరమా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆశిశ్‌ నెహ్రా ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడిరచడం పట్ల భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ ఆశిష్‌ …

రంజీ మ్యాచ్‌లో అదరగొట్టిన యశ్‌ధుల్‌

ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ న్యూఢల్లీి,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అండర్‌` 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌ను …