జిల్లా వార్తలు

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో …

ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత …

దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం : కాశ్‌ పటేల్‌

 అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకాన్ని గురువారం సెనెట్‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్‌ …

మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ : మమత

కోల్‌కతా: తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందన్న తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం స్పందించారు. తాను అన్ని …

దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వైభవంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. దిల్లీ: అభిమానులు, పార్టీ కార్యకర్తల సంబరాలు, కేరింతల మధ్య దేశ రాజధాని దిల్లీలో …

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైద‌రాబాద్ – తెలంగాణ విప‌క్ష నేత , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ …

రంజాన్‌ మాసం సందర్భంగా 24 గంటలూ తెరిచేందుకు అనుమతి

 హైదరాబాద్‌: రంజాన్‌ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు, సముదాయాలు 24 గంటలూ తెరిచేందుకు అనుమతిస్తూ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్‌ ఉత్తర్వులు …

ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడే శ్రీకారం

హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం అన్నీ …

హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే.. ఆ జీవోను రద్దు …

రాష్ట్రంలో పలువురు ఐఏఎ్‌సల బదిలీ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ …