జిల్లా వార్తలు

అక్రిడేషన్ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక…

· అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా నిమ్మగడ్డ శ్రీనివాస్, అక్కపెల్లి నరేష్ మంగపేట జూన్ 14(జనంసాక్షి) మండలంలోని కమలాపురంలో సీనియర్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల నూతన మండల కమిటీని ఆదివారం …

భీమ్‌గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం

*మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం మూడు నెలల్లో 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తానని చెప్పి ఇప్పటికి నాలుగు నెలలైనా మాట తప్పిన పీసీసీ …

ఎకో టౌన్‌కు వ్యతిరేకంగా ప్రజాగర్జన

•15 గ్రామాల ప్రజల ప్రాణాలను కాపాడండి – జీవో నెం.20 రద్దు చేయాలి •డంపింగ్ యార్డ్ మాకొద్దు.. యూనివర్సిటీ ఏర్పాటు చేయండి •భారీ పాదయాత్ర, రోడ్డుపై బైఠాయించి …

కార్మిక లోకానికి దిక్సూచి… తెలంగాణ ఉద్యమానికి బలమైన స్వరం…

మునీర్ భాయ్ పుస్తకావిష్కరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికులను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన నాయకుడు మునీర్ రామకృష్ణాపూర్, జూన్ 14 (జనంసాక్షి): సామాన్య …

గోళీల ఆటలో సందడి చేసిన యువత

పర్వతగిరి (కల్లెడ):జున్ 14 జనం సాక్షి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ గేమ్‌లు, ఆన్‌లైన్ ఆటల జోరు పెరిగిపోయిన ఈ రోజుల్లో, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ …

రక్తదానం.. మరొకరికి ప్రాణదానం

పర్వతగిరి: జున్ 14 : (జనం సాక్షి) రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినట్లే అని రక్తదాత, హనుమకొండ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ …

మేదరి మహేంద్ర కులానికి డిఎన్టిగా గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 10 ద్వారా మేదరి మహేంద్ర కులాన్ని డి నోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ (డిఎన్టీ ) కమ్యూనిటీలా …

ఉప్పల్ రింగ్ రోడ్‌కు చేరుకోవడమే ప్రజలకు అగ్నిపరీక్ష!

స్కైవాక్ నిర్మాణ పనులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల చుట్టూ ప్రయాణం బస్సు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న …

రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రక్తదానంతో ప్రాణాలు కాపాడదామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మానవత్వాన్ని తలపించేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రక్తదాన …

కేటీఆర్ కు ఇక్కడి ప్రాంత ప్రజలను ఓటు హక్కు అడిగే అర్హత లేదు.

_కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ గంభీరావుపేట జూన్ 14(జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజు మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో …

తాజావార్తలు