Main

న్యాయ‌వాది​ మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేయాలి

 ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అంబ‌టి జోజిరెడ్డి క‌రీంన‌గ‌ర్ బ్యూరో ( జనం సాక్షి ) : న్యాయ‌వాది మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేసి, నిందితులకు కఠిన శిక్ష …

గురుకులంలో మంత్రి కొప్పుల తనిఖీలు

పెద్దపల్లి,అగస్టు1 జ‌నంసాక్షిః  జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో …

ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే తన ప్రథమ లక్ష్యం : ఈటెల కరీంనగర్‌,జూలై30 ( జనంసాక్షి):   తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన …

విద్యార్థుల సమస్యలను విస్మరిస్తున్న పాలకులు

 ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక ,వైజ్ఞానిక, మానవియా …

రక్తదానం ఒక సామాజిక బాధ్యత: పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహజన్ ఐపిఎస్

పెద్దపల్లి బ్యూరో(జనం సాక్షి)జూలై30: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా …

బిసి స్టడీ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా జనంసాక్షి (30 జూలై ) జగిత్యాల జిల్లా కేంద్రం లోని బిసి స్టడీ సెంటర్ ను సందర్శించి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించి స్టడీ …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ …

రీ డిజైనింగ్‌ పేరుతో కొంపముంచారు

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి కరీంనగర్‌,జూలై 29(జనంసాక్షి ): కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ యాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోనే జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని బిజెపి నేతలు అన్నారు. రీ …

తెలుగుపాటకు పరిమళం అద్దిన సినారె

( మహాకవి జయంతి సందర్భంగా నివాళి ) కరీంనగర్‌,జూలై29(జనంసాక్షి ): తెలుగు సినిమా కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహాకవి సి.నారాయణ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు అనేక …

కాళేశ్వర వద్ద గోదావరి ప్రవాహం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జనంసాక్షి ): కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద 11.040 విూటర్ల ఎత్తులో ప్రవహం కొనసాగుతోంది. అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని …