Main

రక్తదానం ఒక సామాజిక బాధ్యత: పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహజన్ ఐపిఎస్

పెద్దపల్లి బ్యూరో(జనం సాక్షి)జూలై30: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లా పోలీసులు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా …

బిసి స్టడీ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా జనంసాక్షి (30 జూలై ) జగిత్యాల జిల్లా కేంద్రం లోని బిసి స్టడీ సెంటర్ ను సందర్శించి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించి స్టడీ …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్‌,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అలాగే భూగర్భ …

రీ డిజైనింగ్‌ పేరుతో కొంపముంచారు

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి కరీంనగర్‌,జూలై 29(జనంసాక్షి ): కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ యాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోనే జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని బిజెపి నేతలు అన్నారు. రీ …

తెలుగుపాటకు పరిమళం అద్దిన సినారె

( మహాకవి జయంతి సందర్భంగా నివాళి ) కరీంనగర్‌,జూలై29(జనంసాక్షి ): తెలుగు సినిమా కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహాకవి సి.నారాయణ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు అనేక …

కాళేశ్వర వద్ద గోదావరి ప్రవాహం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జనంసాక్షి ): కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద 11.040 విూటర్ల ఎత్తులో ప్రవహం కొనసాగుతోంది. అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని …

లోలెవల్‌ వంతెనపై పెరిగిన వరద

దాటుతూ కొట్టుకుపోయిన మహిళా కూలీలు రంగంలోకి కాపాడిన గ్రామస్థులు కరీంనగర్‌,జూలై27(జనంసాక్షి ): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మానకొండూరు మండలంలోని అర్కండ్ల లోలెవల్‌ …

వానలు తగ్గుముఖంతో నష్ట నివారణలో రైతులు

పంటచేల్లో నీటిని తొలగించే పనిలో అన్నదాతలు భూపాలపల్లి,జూలై18జనంసాక్షి(): రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టడంతో.. నీట మునిగిన తమ పంటల నష్ట నివారణకు రైతన్నలు సిద్ధమయ్యారు. గోదావరి పరీవాహక …

లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై16(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబ్యారేజీ వద్ద వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని …

వరదముప్పు ఇంకా తొలగలేదు

వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్‌ అధికారులతో కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష రాజన్న సిరిసిల్ల,జూలై14(జనం సాక్షి ): వరదలు, వర్షాలతో ఉత్పతన్నమయ్యే పరిస్తితులను …