Main

భారీవర్షాలతో తడిసి ముద్దయిన మంథని

బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగిన పట్టణం పెద్దపల్లి,జూలై14(జనం సాక్షి): గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్‌ తో …

కలవరం సృష్టిస్తున్న గోదావరి వరద

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక కాళేశ్వరం వద్ద అంతకంతకూ పెరుగుతున్న ఉధృతి కరీంనగగర్‌,జూలై14(జనం సాక్షి): గోదావరికి వస్తున్న వరద కలవరానికి గురి చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ …

ప్రమాదస్థాయికి సుల్తానాబాద్‌ పెద్ద చెరువు

పెద్దపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా మానేరు నది పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. …

కాకతీయ ఓపెన్‌ కాస్టుల్లో చేరిన నీరు

నిలిచిన బొగ్గు ఉత్పత్తితో తీవ్ర నష్టం జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి): భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి కాకతీయ ఓపెన్‌ కాస్ట్‌ ఉపరితల గనుల్లోకి వరద నీరు వచ్చిచేరింది. దీంతో …

కాళేశ్వరానికి భారీగా వరద తాకిడి

మేడిగడ్డలో 85 గేట్లు, సరస్వతీ బ్యారేజీలో 62 గేట్లు ఎత్తివేత జయశంకర్‌ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టులోకి …

జిల్లాలో భారీ వర్షాలపై గంగుల ఆరా

అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశం కలెక్టరేట్‌లో అధికారులతో పరిస్థితిపై సవిూక్ష బండి సంజయ్‌ చేసేది ఈర్ష్యదీక్ష అని విమర్శలు కరీంనగర్‌,జూలై11(జనంసాక్షి): జిల్లాలోభారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు …

జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌ ఆరా

కలెక్టర్‌ తదితరులతో ఫోన్‌ ద్వారా పరిస్థితిపై చర్చ రాజన్న సిరిసిల్ల,జూలై11(జనం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్తితులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ …

కరీంనగర్‌లో దీక్షకు దిగిన బిజెపి శ్రేణులు

ధరణితో బంధువులకు భూములు కట్టబెట్టారు పోడు సమస్యలపై దీక్షలో బండి సంజయ్‌ ఆరోపణలు కరీంనగర్‌,జూలై11((జనం సాక్షి): బీజేపీరాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మౌన దీక్ష చేపట్టారు. పోడు …

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు సబ్సిడీ

ఎమ్మెల్యే కరీంనగర్‌,జూలై8(జనంసాక్షి):ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టిసారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. తరుచూ ఒకే విధమైన పంటలు వేయడం వల్ల దిగుబడి తగ్గుతుంద న్నారు. మారుతున్న …

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పెద్దపల్లి,జూలై7( జనంసాక్షి)రైతుల సంక్షేమమే ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నబొంకూరు గ్రామంలో రూర్బన్‌ నిధులు …