Main

నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ బండిది విహారయాత్ర అంటూ రసమయి ఎద్దేవా సిరిసిల్ల,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)   నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. …

వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు

చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అధికారులతో సవిూక్షలో మంత్రి గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, …

పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి

బిజెపిని గెలిపిస్తే సిలండర్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయి ఈటెల తన బాధను ప్రజల బాధగా చూస్తున్నారు ప్రజలకు పైసా ఖర్చు లేకుండా సేవలు చేస్తున్నాం హుజూరాబాద్‌లో మంత్రి …

కులాల వారీగా ఓటర్లకు తాయిలాలు

డబ్బులతో ఎర వేస్తూ మభ్యపెట్టే యత్నాలు దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి హుజూరాబాద్‌లో డిమాండ్‌ చేసిన ఈటెల హుజూరబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పైసల రాజకీయం …

దళితబందు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నాలుగు యూనిట్లు అందచేత కరీంనగర్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమ శాఖ …

తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయండి

ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ను ఆవిష్కరించిన ఉద్యమ కారులు జగిత్యాల,ఆగస్టు 26(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘాలలో పనిచేసి మరోసారి మరికొన్ని లక్ష్యాలతో ముందుకు సాగేందుకే …

దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు …

కెసిఆర్‌ కబంధ హస్తాల్లో తెలంగాణ: బిజెపి

కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్‌ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి …

దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్‌ సంకల్పం దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి …

కొనసాగుతున్న అంగన్‌వాడీ సేవా కేంద్రాలు

చిన్నారులకు పూర్తిస్థాయిలో అందుతున్న బాలామృతం రాజన్నసిరిసిల్ల,ఆగస్ట్‌26(జనంసాక్షి): పాఠశాలలు, కళాశాలలు మూతబడినా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రం సేవలు కొనసాగిస్తున్నారు. పిల్లలకు బోధన మినహా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. …