Main

ఈటెలతో రేవంత్‌ చీకటి ఒప్పందం

ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హుజూరాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడిరచేందుకు ఈటలతో పీసీసీ ’ఛీప్‌’ చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని ప్రభుత్వ …

హుస్నాబాద్‌లో బండి సంజయ్‌ ముగింపు సభ

హాజరు కానున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హుస్నాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు …

ఈటెల రాజేందర్‌ కుట్రలను తిప్పి కొట్టాలి

కేంద్రంలోని బిజెపి ఏంచేసిందని ఓటేయాలి ఆస్తుల అమ్మకాలతో ప్రజలను మోసం చేస్తున్న బిజెపి మంత్రిగా చేయలేని పనులు ఎమ్మెల్యేగా ఈటెల చేయగలడా వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో విప్‌ …

3న జమ్మికుంటలో బాజిరెడ్డికి సన్మానం

మున్నూరు కాపులకు పదవులపై సంఘం నేతల హర్షం హుజురాబాద్‌,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   అక్టోబర్‌ 3న జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో తెలంగాణ మున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున …

మాజీ ఎమ్మెల్యే కోడూరి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ

కరీంనగర్, సెప్టెంబర్ 28:– చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ తల్లి ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో నగరంలో ఆయన నివాసంలో సత్యనారాయణ గౌడ్ ను కరీంనగర్ …

ప్రజలు బిజెపి విమర్శలను నమ్మరు

క్షేత్రస్థాయిలో పనులను మాత్రమే చూస్తారు: ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌27 జనంసాక్షి  అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చానని ఎమ్మెల్యే కల్వకుంట్ల …

నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ బండిది విహారయాత్ర అంటూ రసమయి ఎద్దేవా సిరిసిల్ల,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)   నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. …

వేగంగా కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు

చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అధికారులతో సవిూక్షలో మంత్రి గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌25  (జనం సాక్షి) :  కరీంనగర్‌ నగరంలో చేపడుతున్న స్మార్ట్‌ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, …

పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి

బిజెపిని గెలిపిస్తే సిలండర్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయి ఈటెల తన బాధను ప్రజల బాధగా చూస్తున్నారు ప్రజలకు పైసా ఖర్చు లేకుండా సేవలు చేస్తున్నాం హుజూరాబాద్‌లో మంత్రి …

కులాల వారీగా ఓటర్లకు తాయిలాలు

డబ్బులతో ఎర వేస్తూ మభ్యపెట్టే యత్నాలు దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలి హుజూరాబాద్‌లో డిమాండ్‌ చేసిన ఈటెల హుజూరబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పైసల రాజకీయం …