Main

భక్తులతో కిటకిటలాడిన కొండగట్టు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తజనంతో పోటేత్తింది. శ్రావణ మాసంలో చివరి మంగళవారం కావడంతో పాటు పంద్రాగస్టు విద్యాసంస్థలకు సెలవు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన …

ఎల్లారెడ్డి బంజారా సేవ సమితి సన్మానం

ఎల్లారెడ్డి లో శనివారం ఏర్పాటు చేసిన కొత్త ఎల్లారెడ్డి   బంజారా సేవ  సమితి  ఎల్లారెడ్డి (కమ్యూనిటీ హల్ ) ఆధ్వర్యంలో ఎనుగు రవీందర్ రెడ్డి,కలెక్టర్,అర్.డి.వో, ఎం.పీ. పీ, …

కల్లు డిపో లో హరితహారం

ఎల్లారెడ్డి హౌసింగ్ బోర్డ్ కల్లు డిపో లో మాన ఏనుగు రవీందర్ రెడ్డి మరియు కలెక్టర్ 1500 ఈత చెట్లను నాటినారు ఈత వాన ల్ తో …

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి

రాజన్న సిరిసిల్ల: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. కొనరావుపేట మండలం పిల్లమక్త గ్రామానికి చెందిన మణి (13), రాజు (14), …

స్మార్ట్ సిటీగా కరీంనగర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు.  దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన …

వేములవాడలో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్లా మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ …

రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు

వేములవాడ: కరీంనగర్‌ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి …

జమ్మికుంటలో నిర్బంధ తనిఖీలు

కరీంనగర్: జమ్మికుంటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని …

పెళ్లిపీటలు ఎక్కుతుండగా హత్య

కరీంనగర్ లో పెళ్లి చేసుకోవడానికి గుడికి వచ్చిన ప్రేమికులపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు మృతిచెందాడు. అతని తండ్రి గాయపడ్డాడు. …

చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు భార్య, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తల్లి లలిత కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని …