Main

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ 

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ …

నేత కార్మికులను దగా చేస్తున్న కేంద్రం

రాష్ట్రంలో అండగా నిలిచిన కెసిఆర్‌ ప్రభుత్వం నేత సమస్యలపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు విూడియా సమావేశంలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేత రమణ హుజూరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  రాష్ట్రం నేత …

25న పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న కెసిఆర్‌

కెసిఆర్‌ అభినందన సభగా 27న ఎన్నికల సభ ? సిద్దిపేట జిల్లాలో నిర్వహించేలా ప్లాన్‌ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో మారిన వ్యూహం కరీంనగర్‌,అక్టోబర్‌22(జనంసాక్షి ): హుజూరాబాద్‌లో కెసిఆర్‌ …

బిసి గణన ఎందుకు లెక్కించరు

కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఉద్యమిస్తాం వకుళాభరణంనకు సన్మాన సభలో కృష్ణయ్య కరీంనగర్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): వన్యప్రాణులను లెక్కించే కేంద్ర ప్రభుత్వం బిసిల జనాభాను ఎందుకు గణించడం లేదని జాతీయ …

హుజూరాబాద్‌లో దసరా జరుపుకున్న బాల్క సుమన్‌

దళితులో కలసి భోజనం చేసిన ఎమ్మెల్యే హుజూరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలంలో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ దళితబిడ్డలతో సరదాగా …

మంత్రి గంగులకు మరోమారు కరోనా

హోం క్వారంటైన్‌లో ఉన్న మంత్రి కరీంనగర్‌,అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌ …

ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరవండి ` రైతుల భారీ ధర్నా

మెట్‌పల్లి,అక్టోబరు 12(జనంసాక్షి): జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున …

గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ వేయడంలేదు

` రాష్ట్ర పన్ను రూ. 291 వల్లె గ్యాస్‌ ధర పెరిగిందంటున్న ఈటల దానిని నిరూపిస్తారా! ` సవాల్‌ విసిరిన మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):గ్యాస్‌ ధర …

హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పరిశీలన

18 నామినేషన్లు తిరస్కరణ కరీంనగర్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) హుజురాబాద్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్‌ వేశారు. …

గెల్లును గెలిపిస్తేనే అభివృద్ది

ఈటెలతో హుజూరాబాద్‌కు వచ్చే లాభం లేదు ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు విమర్శలు కరీంనగర్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను …